E-Paper
Advertisement
Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం చైర్మన్​ ఎన్నిక మళ్లీ వాయిదా? కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సభ్యుల మధ్య ఘర్షణ!
Gadwal Municipality: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యం : డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి!

Gadwal Municipality: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యం : డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి!

Gadwal Municipality: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలో ప్రజాబంగ్లాలో గద్వాల మున్సిపాలిటీలోని 29వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్  సత్యం, 32 వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ముత్యాల లక్ష్మి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి నాయకుడినైనా ఉపేక్షించే […]

Jangaon Municipality: జన‌గామలో ఉత్కంఠ పోరు.. ల‌క్కీ డ్రాలో బాల‌మ‌ణిని వ‌రించిన పీఠం!

Jangaon Municipality: జన‌గామలో ఉత్కంఠ పోరు.. ల‌క్కీ డ్రాలో బాల‌మ‌ణిని వ‌రించిన పీఠం!

Jangaon Municipality: జ‌న‌గామ‌ బ్యూరో, స్వేచ్ఛ‌: జ‌న‌గామ మున్సిపాలిటీ పీఠం ఎట్ట‌కేల‌కు హ‌స్త‌గ‌తం అయింది. నాట‌కీయ ప‌రిణామాలు, ఘ‌ర్ష‌ణ‌లు, గంద‌ర‌గోళాలు, వాద ప్ర‌తివాదాలు, ఒకిరిపై ఒక‌రు దూష‌ణ‌ల న‌డుమ పుర‌పోరు ముగిసింది. చైర్‌ప‌ర్స‌న్‌గా 22వ వార్డు కౌన్సిల‌ర్ గా గెలిచిన క‌డ‌కండి బాల‌మ‌ణి ల‌క్కిడ్రాలో గెలిచారు. వైస్ చైర్మ‌న్‌గా 23వ వార్డు నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన భూష ప‌ర్వ‌తాలు ల‌క్కీ డ్రాలోనే ఎంపిక‌య్యారు. మున్సిపాలిటీలో మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక‌ల‌ను జ‌న‌గామ ఆర్డీఓ, ఎన్నికల […]

MP Mallu Ravi: మున్సిపాలిటీ ఎన్నికలలో 80 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం : ఎంపీ మల్లు రవి
Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై రాళ్లతో దాడులు.. నేటికి చైర్మన్​ ఎన్నిక వాయిదా?

Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై రాళ్లతో దాడులు.. నేటికి చైర్మన్​ ఎన్నిక వాయిదా?

Ibrahimpatnam Municipality:  రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ఎన్నిక ఏదైన పట్టు సాధించుకోవాలనే తపనతోనే పార్టీలు వ్యూహాలకు ప్రతి వ్యూహాం చేస్తాయి. పంచాయతీ ఎన్నికల మొదలు నుంచి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారం కాపాడుకోవడానికి ఆయా పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. అధికారంలోనున్న పార్టీయే క్షేత్రస్థాయిలో బలనిరూపణ చేసుకోవాలని తపన పడుతుంది. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీయే కాదు.. గతంలో పనిచేసిన ప్రతి ప్రభుత్వాలు ఇదే రాజకీయం చేయడం రాష్ట్రంలో […]

Wardhannapet Municipality: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కీలక మలుపు..  చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం
Madira Municipality: మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం.. చైర్‌పర్సన్‌గా సామినేని సుజాత ఎన్నిక
Kaveti Manohar: తెలంగాణ జాగృతిలోకి కావేటి మనోహర్.. కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత
Gadwal Municipality: గద్వాల పీఠంపై చైర్మన్ ఉత్కంఠ.. ఇరు పార్టీలకు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం
Karimnagar Politics: గెలిచింది ఒక పార్టీ.. చేరింది మరో పార్టీ.. కార్పొరేటర్ జ్యోతి ఇంటి వద్ద హైడ్రామా!
Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, రాష్ట్ర ఆదాయ వనరులు పెరగాలని, ప్రతి […]

BRS Party: అర్బన్ ప్రాంతాల్లో బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కొంపముంచిన కీలక నేతలు..?

BRS Party: అర్బన్ ప్రాంతాల్లో బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కొంపముంచిన కీలక నేతలు..?

BRS Party: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు గులాబీ కేడర్ లో నిరాశ మిగిల్చింది. మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని పార్టీలో జోష్ నింపుతుందనుకున్నప్పటికీ సాధించలేకపోయింది. కేవలం 17 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించామని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఓటింగ్ శాతం సైతం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది అని పేర్కొన్నప్పటికీ ఆ స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పటికే నిరాశలో ఉన్న కేడర్‌ను మరింత నైరాశ్యంలోకి నెట్టింది. సగం స్థానాలకే పరిమితం […]

Formula E Race: ఫార్ములా-ఈ రేస్ కేసులో సంచలనం..  ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy: దిల్లీ వేదికగా తెలంగాణ హక్కుల పోరాటం.. కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు

Revanth Reddy: దిల్లీ వేదికగా తెలంగాణ హక్కుల పోరాటం.. కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు

ఫిబ్రవరి 13 అఖండ విజయం Revanth Reddy:  తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తిరుగులేని సత్తాని చాటింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని, పట్టణ ఓటర్ల మద్దతు పొందడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ చారిత్రాత్మక విజయానికి బాటలు వేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీనిస్తూ, వందకు పైగా మున్సిపాలిటీలు, మెజారిటీ కార్పొరేషన్లపై హస్తం పార్టీ జెండాను […]

Gadwal Politics: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు

Gadwal Politics: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు

Gadwal Politics: జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కౌన్సిలర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకోవడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వడ్డేపల్లి శ్రీను నాయకత్వంలో ఈ కౌన్సిలర్లు తమ మద్దతుదారులతో కలిసి హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులకు గాను.. ఏకంగా 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఘనవిజయం సాధించి […]

Big Stories

×