E-Paper
Advertisement
Karregutta: టెన్షన్ టెన్షన్.. కర్రెగుట్టల్లో భారీగా బయటపడుతున్న IED బాంబులు

Karregutta: టెన్షన్ టెన్షన్.. కర్రెగుట్టల్లో భారీగా బయటపడుతున్న IED బాంబులు

Karregutta: కర్రెగుట్టల్లో భారీగా IED బాంబులు కలకలం. పామునూరు శివారులోని కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు భారీగా అమర్చిన ఐఈడీ (IED) బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. రోడ్డు నిర్మాణ పనుల భద్రతను పర్యవేక్షిస్తున్న RSCO బృందాలు అధునాతన పరికరాలతో తనిఖీలు చేపట్టగా, భూమిలో పాతిపెట్టిన మందుపాతరలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పామునూరు శివారులో ఇప్పటివరకు సుమారు 100కు పైగా ఐఈడీలను సాయుధ బలగాలు వెలికితీశాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ కర్రెగుట్టల […]

Drugs Case: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌పై పోలీసుల మెరుపు దాడి!
CM Revanth Reddy: సంక్రాంతి కానుక.. రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు
Bandi Sanjay: నాటి డ్రగ్స్ విచారణ ఏమైంది? అకున్ సబర్వాల్ కేసుపై బండి సంజయ్ ఫైర్
KTR vs Revanth : ఆంధ్రాకు పాకిన తెలంగాణ పంచాయితీ..!
BRS : గులాబీ లీడర్ల ఉరుకులు పరుగులు.. ఎర్రవల్లిలో ఏం జరుగుతోంది?
Ponnam Prabhakar: అధునాతన టెక్నాలజీతో డ్యామ్‌ల కెపాసిటీ పెంచుతాం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: అధునాతన టెక్నాలజీతో డ్యామ్‌ల కెపాసిటీ పెంచుతాం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: కరీంనగర్ జిల్లా రేణుకుంట ప్రాంతంలో ఉన్న లోయర్ మానేరు డ్యామ్ బ్యాక్‌వాటర్ వద్ద.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పూడికతీత పనులను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా జరుగుతున్న ఇసుక క్వారీలు, పూడికతీత పనుల తీరును ప్రత్యక్షంగా వీక్షించిన నేతలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్యామ్‌లు, ప్రాజెక్టులలో పేరుకుపోయిన పూడిక […]

Top 20 News Today: యూరియా కోసం చలిలో రైతుల పడిగాపులు,  మైనర్ బాలిక అనుమానాస్పద మృతి
BRS vs Congress : తోలుతీస్తా దుమారం.. ఇంకెంత దూరం వెళ్తుందో!
Double Murder: వీడిన డబుల్ మర్డర్ మిస్టరీ.. భార్యభర్తలమని చెప్పి సహజీవనం, చివరికి దారుణం
Top 20 News Today: తిరుపతిలో నేడు చంద్రబాబు పర్యటన, వైకుంఠ ఏకాదశికి పటిష్ట బందోబస్తు
Hyderabad: హైదరాబాద్‌లో ముస్తాబవుతున్న చెరువులు.. సంక్రాంతికి అంతా సిద్దం!

Hyderabad: హైదరాబాద్‌లో ముస్తాబవుతున్న చెరువులు.. సంక్రాంతికి అంతా సిద్దం!

Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ పనుల పురోగతిని సీఎంకు వివరించారు. ఆక్రమణల చెర నుంచి విడిపించిన చెరువులను సుందరీకరించడం, నీటి నాణ్యతను పెంచడం, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రంగనాథ్ అందించిన నివేదికపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ, చెరువుల పునరుద్ధరణ కేవలం రక్షణకే పరిమితం కాకుండా ప్రజల భాగస్వామ్యంతో కూడిన వేడుకలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. వచ్చే సంక్రాంతి […]

TG IAS Officers Transfers: తెలంగాణలో భారీగా IAS అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా ఇదే!
BRS vs Congress : మరో ఉపఎన్నిక.. కారు కదిలేనా? హస్తం హవానా?
Mood Kishan Naik: అవినీతి తిమింగలం.. ఏసీబీకి చిక్కిందిలా..!

Big Stories

×