E-Paper
Advertisement
వెతికి.. ప్రోత్స‌హించి.. ట్రైనింగ్ ఇచ్చి.. టిక్కెట్లిచ్చి.. ఎమ్మెల్యేల‌ను చేస్తాం! 33 శాతం త‌గ్గ‌కుండా…!

వెతికి.. ప్రోత్స‌హించి.. ట్రైనింగ్ ఇచ్చి.. టిక్కెట్లిచ్చి.. ఎమ్మెల్యేల‌ను చేస్తాం! 33 శాతం త‌గ్గ‌కుండా…!

అంతా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ గురించి మాట్లాడుతున్నారు. అంద‌రూ స్వాగ‌తిస్తున్నారు. ఇక వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి బిల్లు కూడా ఆమోదం పొంది 33 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతాయ‌నే భావిస్తున్నారు. ఇక మ‌హిళ‌లు రాజ‌కీయంగా అవ‌కాశాలు పెరిగి, పురుషుల‌తో పోటీగా చ‌ట్ట‌స‌భ‌ల్లో రాణిస్తార‌ని అంతా అనుకుంటున్న వేళ‌.. టీఆరెస్ చీఫ్ క‌విత ఓ కొత్త విష‌యం వెలుగులోకి తెచ్చారు. అస‌లు రాజ‌కీయంగా చైత‌న్యం ఉండి.. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఎవ‌రూ లేర‌ని. చాలా త‌క్కువ మంది ఉన్నార‌ని. వారిని […]

రేవంత్ రెడ్డితో విందులా?.. టీడీపీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమే- రోజా

రేవంత్ రెడ్డితో విందులా?.. టీడీపీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమే- రోజా

Roja Slams TDP: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని అస్త్రంగా చేసుకుని వైఎస్సార్సీపీ నాయకురాలు రోజా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా బిల్లును గతంలో అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటి పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఫొటోలు దిగడం, విందుల్లో పాల్గొనడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. బిల్లును వ్యతిరేకించిన వారితో భోజనాలు చేస్తున్నారంటే టీడీపీ కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమేనని ప్రజలంతా గమనిస్తున్నారని […]

మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు, తాము సిద్ధమేనని వ్యాఖ్య

మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు, తాము సిద్ధమేనని వ్యాఖ్య

Hyderabad: మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులో మోదీ సర్కార్‌ కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్‌తో లింక్‌ పెట్టారన్నారు. వెంటనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి,మహిళా బిల్లును మళ్లీ పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రవేశపెట్టాని డిమాండ్ చేశారు. మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. […]

ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదు.. మహిళలందరికీ నా క్షమాపణలు – ప్రధాని మోదీ

ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదు.. మహిళలందరికీ నా క్షమాపణలు – ప్రధాని మోదీ

PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతినుద్దేశించి ప్రధాని మోదీ శనివారం రాత్రి మాట్లాడారు. ఈ ప్రసంగంలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మహిళల కోసం చేసిన తమ ప్రయత్నాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ‘భ్రూణహత్య’ చేశాయని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే వంటి పార్టీలే ఈ దురాగతానికి పాల్పడ్డాయన్నారు. వారంతా కలిసి రాజ్యాంగానికి, మహిళలకు వ్యతిరేకంగా నేరం చేశారన్నారు. ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదన్నారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ […]

మహిళా బిల్లుపై మోదీది మోసం.. ఆ మెలిక వెనుక అసలు గుట్టు ఇదే.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
మహిళా బిల్లును అడ్డుకొని.. తెలంగాణకు అన్యాయం చేశారు.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్న ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8.30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ప్రసంగంలో మహిళా బిల్లు భవిష్యత్తు కార్యాచరణపై మోదీ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు అడ్డుపడటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. […]

INDIA : విపక్షాల విజయం.. మహిళలకు చేటు చేస్తుందా?
Women Bill: విపక్షాలు తప్పు చేశాయ్.. పర్యవసానాలు తప్పవు.. ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక

Women Bill: విపక్షాలు తప్పు చేశాయ్.. పర్యవసానాలు తప్పవు.. ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక

Women Bill: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు తప్పు చేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీ శక్తి బిల్లును వ్యతిరేకించడం ద్వారా చారిత్రాత్మక తప్పిదం చేశాయని మోదీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఆయా పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ తో లింకప్ చేసిన డీలిమిటేషన్ బిల్లు శుక్రవారం పార్లమెంటులో వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు […]

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అల‌జ‌డిని రేపిన‌.. బీజేపీ బిల్లులు…!  వ్య‌తిరేకించిన‌ రేవంత్ రెడ్డికి మైలేజీ… మ‌ద్ద‌తు తెలిపిన ఏపీ స‌ర్కార్‌తో పాటు జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు!

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అల‌జ‌డిని రేపిన‌.. బీజేపీ బిల్లులు…! వ్య‌తిరేకించిన‌ రేవంత్ రెడ్డికి మైలేజీ… మ‌ద్ద‌తు తెలిపిన ఏపీ స‌ర్కార్‌తో పాటు జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు!

కేంద్రం తెచ్చిన బిల్లుల తంటా తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో పెను దుమారాన్నే రేపాయి. ఆ బిల్లులు వీగినా.. తెల‌గాణ, ఏపీ రాజ‌కీయాల్లో మాత్రం ఈ అల‌జ‌డులు ఇప్పుడ‌ప్పుడే పోయేలా లేవు. బిల్లుకు అనుకూలం, వ్య‌తిరేకం.. ప్ర‌భావాలు ప్ర‌ధానంగా ఉంటే.. మ‌ధ్య‌లో తేజ‌స్వీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన కామెంట్లు దీనికి అద‌నం. ఇవి తెలంగాణ బీజేపీ ఎంపీల‌కు సెగ త‌గిలేలా చేశాయి. చివ‌ర‌కు త‌ప్పైంద‌ని తేజ‌స్వీతో బ‌ల‌వంతంగా చెంప‌లేసుకునేలా చేసినా.. ఆ అగ్గి ఆర‌లేదు స‌రిక‌దా.. ఇంకా మండుతూనే […]

Elections : 2028లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు?
చరిత్రలో ఈ రోజు బ్లాక్‌ డేగా నిలిచిపోతుంది: రాంచందర్ రావు
మోడీ వ్యూహం బెడిసింది! రాహుల్ పంతం నెగ్గింది.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు.. అంద‌ని ద్రాక్ష పుల్ల‌నే

మోడీ వ్యూహం బెడిసింది! రాహుల్ పంతం నెగ్గింది.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు.. అంద‌ని ద్రాక్ష పుల్ల‌నే

మోడీ వ్యూహం బెడిసికొట్టింది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును తెర‌మీద‌కు తెచ్చి.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న బిల్లును ఆమోదింప‌జేసుకుందామ‌నుకున్న బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌కు కాంగ్రెస్ బ్రేక్ వేసింది. స‌భ‌లో బిల్లుల ఆమోదానికి స‌రిప‌డా బ‌లం లేద‌ని తెలిసినా.. మోడీ, అమిత్ షా ద్వ‌యం రాజ‌కీయ చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించారు. ఓ వైపు త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ.. హ‌డావుడిగా ఈ బిల్లుల ఆమోదం ప్ర‌క్రియ‌ను వ్యూహంలో భాగంగా తెర‌మీద‌కు తెచ్చింది మోడీ స‌ర్కార్‌. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును […]

Delimitation : తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలించారా?
మాంత్రికుడి మాయాజాలానికి కాలం చెల్లింది..

మాంత్రికుడి మాయాజాలానికి కాలం చెల్లింది..

ప్ర‌ధాని మోడీని మాంత్రికుడితో పోల్చారు రాహుల్ గాంధీ. పార్ల‌మెంటులో మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, డీ లిమిటేష‌న్ బిల్లుల‌పై రాహుల్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న చిన్న‌నాటి అనుభవాల‌ను సభ ముందుంచుతూ.. వాటికీ, ప్ర‌స్తుతం మోడీ విధానాలు, అనుస‌రిస్తున్న ప‌ద్ద‌తుల‌కు లింకు పెట్టి మాట్లాడ‌టం వివాద‌మైంది. స‌భ‌లో గంద‌ర‌గోళ‌మేర్ప‌డింది. మోడీని జాదూగ‌ర్ (మాంత్రికుడు)గా అభివ‌ర్ణించారు రాహుల్‌. త‌ను ఏం చేసినా న‌వ్వుతార‌ని, కానీ ఆ మాంత్రికుడి మాయాజాలానికి ఇక కాలం చెల్లింద‌న్నారు. క‌నిక‌ట్టు విద్య‌లు ఎంతో కాలం చేయ‌లేర‌ని […]

Big Stories

Advertisement
×