BigTV English

Sangareddy News: ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలని ప్లాన్.. కానీ చివరకు..?

Sangareddy News: ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలని ప్లాన్.. కానీ చివరకు..?

Sangareddy News: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హతమార్చేందుకు పెద్ద ప్లానే వేసింది. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. భార్య వేసిన ప్లాన్ నుంచి భర్త తప్పించుకోని పోలీసులను ఆశ్రయించాడు.


వివరాల ప్రకారం.. కొమిశెట్టిపల్లి రవి అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లాలోని గోపులారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తన భార్య కొమిశెట్టి పల్లి హరిత, తన ప్రియుడు మిరుదొడ్డి సాయి ప్రదీప్ తో కొన్ని రోజుల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే ప్రియుడి మోజులో పడి హరిత, తన భర్త కొమిశెట్టి పల్లి రవిని చంపేందుకు ప్లాన్ వేసింది. తాళి కట్టిన భర్తనే రోడ్డు ప్రమాదంలో చంపడానికి ప్రియుడి తో కలిసి కుట్ర పన్నింది.

కొంశెట్టిపల్లి హరిత, తన ప్రియుడు  అయిన మిరుదొడ్డి సాయి ప్రదీప్, మరో వ్యక్తి దాసోజు సాయికిరణ్ లతో కలిసి హత్య ప్లాన్ చేసింది. భర్తనే హత్య చేయాలని ఒక తారు వాహనంతో ఢీకొట్టే చంపే ప్రయత్నం చేశారు. అయితే అప్రమత్తమైన భర్త రవి తప్పించుకొని పోలీసులకు పిర్యాదు చేశాడు. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 24 గంటల్లో నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ALSO READ: BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లో మృతి..

ALSO READ: Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి.. భార్యకు విడాకులు ఇచ్చి మరీ స్టార్ హీరోయిన్ తో పెళ్లి అంటూ..!

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×