E-Paper
Advertisement

Sangareddy News: ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలని ప్లాన్.. కానీ చివరకు..?

Sangareddy News: ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలని ప్లాన్.. కానీ చివరకు..?
Advertisement

Sangareddy News: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హతమార్చేందుకు పెద్ద ప్లానే వేసింది. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. భార్య వేసిన ప్లాన్ నుంచి భర్త తప్పించుకోని పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల ప్రకారం.. కొమిశెట్టిపల్లి రవి అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లాలోని గోపులారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తన భార్య కొమిశెట్టి పల్లి హరిత, తన ప్రియుడు మిరుదొడ్డి సాయి ప్రదీప్ తో కొన్ని రోజుల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే ప్రియుడి మోజులో పడి హరిత, తన భర్త కొమిశెట్టి పల్లి రవిని చంపేందుకు ప్లాన్ వేసింది. తాళి కట్టిన భర్తనే రోడ్డు ప్రమాదంలో చంపడానికి ప్రియుడి తో కలిసి కుట్ర పన్నింది.

Advertisement

కొంశెట్టిపల్లి హరిత, తన ప్రియుడు  అయిన మిరుదొడ్డి సాయి ప్రదీప్, మరో వ్యక్తి దాసోజు సాయికిరణ్ లతో కలిసి హత్య ప్లాన్ చేసింది. భర్తనే హత్య చేయాలని ఒక తారు వాహనంతో ఢీకొట్టే చంపే ప్రయత్నం చేశారు. అయితే అప్రమత్తమైన భర్త రవి తప్పించుకొని పోలీసులకు పిర్యాదు చేశాడు. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 24 గంటల్లో నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లో మృతి..

Advertisement

ALSO READ: Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి.. భార్యకు విడాకులు ఇచ్చి మరీ స్టార్ హీరోయిన్ తో పెళ్లి అంటూ..!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×