E-Paper
Advertisement

Cm Revanthreddy : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. అధికారిక బంగ్లా సందర్శన..

Cm Revanthreddy :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. అధికారిక బంగ్లా సందర్శన..

Cm Revanthreddy: దేశరాజధాని ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లోని 23వ నెంబర్ బంగ్లా తెలంగాణ సీఎం అధికారిక నివాసంగా కేటాయించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ వచ్చినప్పుడు కేసీఆర్ ఉండేవారు. తాాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈ బంగ్లాను సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఢిల్లీలోని అధికారిక నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లడం ఇదే తొలిసారి.

ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి మొదటగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పీఏసీలో జరిగిన చర్చల గురించి, రాబోయే పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు. అనంతరం సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉమ్మడి ఏపీ భవన్ విభజన, కొత్తగా తెలంగాణ భవన్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, OSD సంజూ జాజుతో చర్చించారు. ఉమ్మడి ఏపీ ఆస్తుల్లో తెలంగాణ వాటాలు ఏమి రావాల్సి ఉన్నాయనే అంశాలపై దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా వాటిని సాధించుకుని, కొత్త నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×