E-Paper
Advertisement

Cm Revanthreddy : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. అధికారిక బంగ్లా సందర్శన..

Cm Revanthreddy :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. అధికారిక బంగ్లా సందర్శన..
Advertisement

Cm Revanthreddy: దేశరాజధాని ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లోని 23వ నెంబర్ బంగ్లా తెలంగాణ సీఎం అధికారిక నివాసంగా కేటాయించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ వచ్చినప్పుడు కేసీఆర్ ఉండేవారు. తాాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈ బంగ్లాను సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఢిల్లీలోని అధికారిక నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లడం ఇదే తొలిసారి.

ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి మొదటగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పీఏసీలో జరిగిన చర్చల గురించి, రాబోయే పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు. అనంతరం సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు.

Advertisement

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉమ్మడి ఏపీ భవన్ విభజన, కొత్తగా తెలంగాణ భవన్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, OSD సంజూ జాజుతో చర్చించారు. ఉమ్మడి ఏపీ ఆస్తుల్లో తెలంగాణ వాటాలు ఏమి రావాల్సి ఉన్నాయనే అంశాలపై దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా వాటిని సాధించుకుని, కొత్త నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×