E-Paper
Advertisement

BIG BREAKING: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తి ఎగిసిపడుతున్న మంటలు

BIG BREAKING: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తి ఎగిసిపడుతున్న మంటలు

Fire accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ బ్యాంక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం నాలుగో అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.  అగ్నిప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతూ ఉండడంతో.. మంటలను ఆర్పడం కష్టమవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. అయితే, ఆ భవనంలో ఎవరైనా ఉన్నారా? లేదా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు, రాళ్లతో కూడిన వర్షం..

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×