E-Paper
Advertisement

Liquor prices: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు మళ్లీ పెరిగినయ్.. ఈసారి ఎంతంటే?

Liquor prices: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు మళ్లీ పెరిగినయ్.. ఈసారి ఎంతంటే?
Advertisement

Liquor prices: తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మద్యం ధరలు పెరిగాయి. క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంచుతూ ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ పంపింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలు పంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర మద్యం ధరలు కూడా పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన ధరల వల్ల అమ్మకాలు తగ్గకపోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

లిక్కర్ ధరలు పెరగడంతో మద్యం ప్రియులు కొంత గందరగోళానికి లోనవుతున్నారు. ధరలు పెరడంతో మందుబాబుల జేబులకు మరింత చిల్లు పడే అవకాశముంది. అయితే, ధరలు పెరిగినా అమ్మకాలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపతుండడంతో బీర్లకు తెగ డిమాండ్ పెరుగుతోంది.

Advertisement

Also Read: HPCL Jobs: డిగ్రీ ఉంటే చాలు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు.. మంచి వేతనం.. ఇంకా 3 రోజులే..?

ఎండలు దంచికొడుతుండడంతో మందుబాబులు చల్లని బీర్ తాగేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే.. అమ్మకాలు రెట్టింపు అయినట్టు సమాచారం. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ల యువత బీర్లు ఎక్కువగా తాగుతున్నారు. అయితే పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకునే .. బేవరేజెస్ కంపెనీల కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే.

Advertisement

Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఆర్మీ మరో వీడియో రిలీజ్.. ఈసారి తగ్గేదేలే

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×