E-Paper
Advertisement

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు
Advertisement

Madhu Yaskhi: మధు యాష్కీ వచ్చాక ఎల్బీనగర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా స్పా సెంటర్లు వెలుస్తున్నాయిని, ఒకే వ్యక్తికి అనేక స్పా సెంటర్లు ఉన్నాయని స్పా సెంటర్ల నిర్వహణ వెనుక మధు యాష్కీ అనుచరుల హస్తం ఉందని, కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు కొత్త విద్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

అసాంగిక కార్యక్రమాలు..

Advertisement

స్పా సెంటర్లు ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తూ అరెస్టయిన వ్యక్తికి ఇప్పుడు మధుయాష్కీ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడని తెలిపారు. అసలు ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎటు పోతుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించాలని ఆమే కోరారు.

Also read; మాధురి రాథోడ్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పేసిన ఉప్పల్ బాలు!

Tags

Related News

‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చలు!

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ 10 మంది ఎమ్మెల్యేల జాతకం తేలేది అప్పుడే!

మంచిర్యాల కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మధ్య పెరుగుతున్న దూరం!

సొంత పార్టీ నాయకులే టార్గెట్ చేస్తే ఎలా.. సురేఖ కూతురిపై కాంగ్రెస్ నేతలు ఫైర్!

Big Stories

Advertisement
×