E-Paper
Advertisement

Nizamabad: సెలైన్‌లో హార్పిక్ కలిపి.. భర్తను లేపేసిన భార్య..!

Nizamabad: సెలైన్‌లో హార్పిక్ కలిపి.. భర్తను లేపేసిన భార్య..!
Advertisement

Nizamabad: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్ జిల్లా శివారులోని న్యాల్కల్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి దారుణంగా హత్య చేసంది. చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య అతి దారుణంగా హత్య చేసింది. టాయిలెట్ క్లీనర్ అర్పిక్ లిక్విడ్ భర్త నరాలకు ఎక్కించి దారుణంగా భార్య సంద్య భర్తను హత్య చేసింది. తాను పెట్టుకున్న వివాహేతర బంధానికి అడ్డున్నాడని భర్తను పథకం ప్రకారం మట్టు పెట్టింది భార్య సంధ్య.

Also read: AIswarya Lakshmi :హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఏం చదివిందో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..

గల్ఫ్ నుంచి తిరిగి..

Advertisement

సంద్య, అనిల్ అనే ఒ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో వీరిద్దరి మద్య అడ్డుగా భర్త వస్తున్నాడనే నెపంతో భర్తను సంధ్య అతి దారుణంగా హత్య చేసింది. ఇటీవల సంద్య భర్త ప్రశాంత్ గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు. న్యాల్ కల్కి చెందిన సాయి అలియాస్ బంటి మద్యం సేవించి ఉన్నాడు. గల్ప్ నుండి తిరిగి వచ్చిని భర్తకు అస్వస్థతగా ఉండటతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో సెలెన్ బాటిల్‌లో హర్బిక్ కలిపి సంధ్య భర్తకు ఎక్కించింది. దీంతో భర్త చనిపోయాడు. జరిగిని సంఘటనను పోలీసులు ముందు సంద్య మరియు ఆమే ప్రియుడు నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో విరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read: వందేభారత్ లో 5 క్రేజీ ఫీచర్లు.. నిజంగా వండర్ భయ్యా!

Related News

రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చలు!

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ 10 మంది ఎమ్మెల్యేల జాతకం తేలేది అప్పుడే!

మంచిర్యాల కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మధ్య పెరుగుతున్న దూరం!

Big Stories

Advertisement
×