E-Paper
Advertisement
పరిశ్రమల శాఖపై రేవంత్ రెడ్డి కీల‌క సమీక్ష.. భూసేకరణ పనులపై సీఎం సీరియస్

పరిశ్రమల శాఖపై రేవంత్ రెడ్డి కీల‌క సమీక్ష.. భూసేకరణ పనులపై సీఎం సీరియస్

CM Revanth Reddy review on MoUs: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు చిరునామాగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల (MoUs) పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే ఎన్ని కంపెనీలు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాయి..ఏ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి.. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపుల పరిస్థితిపై అధికారులు ముఖ్యమంత్రికి సమగ్ర […]

ఎప్‌సెట్ విద్యార్ధులకు అలర్ట్.. హల్ టికెట్లు డౌన్ లొడ్ అప్పుడే..?
దాహార్తిపై ఎంపీల దండయాత్ర.. ఖమ్మం టు భద్రాద్రి యుద్ధ ప్రాతిపదికన బోర్ల వేట!
ఘోష్ కమిషన్ నివేదికపై న్యాయపోరాటం.. అభిషేక్ సింఘ్వీతో మంత్రి ఉత్తమ్ కీలక భేటీ
మిరాకిల్ మైండ్స్ పాఠశాలలో సక్సెస్ ఫెస్ట్!
హైదరాబాద్‌లో ఘోరం.. RS.17CR విలువైన డ్రగ్స్ సీజ్, నిందితుల అరెస్ట్
జనగామలో అర్ధరాత్రి ఆపరేషన్ టీ స్టాల్.. మున్సిపల్ కమిషనర్ జులుం..!
బీజేపీలోకి జీవన్ రెడ్డి? ఓ కేంద్ర మంత్రితో రహస్య మంతనాలు? అసలు నిజాలివే..
RTC Bus Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు.. సీపీఎం మద్దతు.. చర్చలు జరపాలని ప్రభుత్వానికి డిమాండ్
రోడ్డు మీద కొట్టు.. పదివేలు కోట్టు.. గద్వాల్ జిల్లా ఫుట్ పాత్‌లపై వసూళ్ల దందా..!

రోడ్డు మీద కొట్టు.. పదివేలు కోట్టు.. గద్వాల్ జిల్లా ఫుట్ పాత్‌లపై వసూళ్ల దందా..!

Footpaths: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఫుట్ పాత్ రోడ్డు అక్రమణ ఇష్టారాజ్యంగా నడుస్తోంది. జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణంలో విశాలమైన రోడ్లు నేడు ఇరుకుగా మారి తరుచు ప్రమాదాలకు నిలయాలుగా మారింది. గద్వాల పట్టణంలో రహదారికి ఇరువైపుల పాదాచారుల కోసం వదిలిన ఖాళీ స్థలాలను షాపు యజమానులు, చిరు వ్యాపారులు, తోపుడు‌బండ్ల వ్యాపారులు అక్రమించుకుని తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. గద్వాల పట్టణంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో గతంలోనే పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లను నిర్మించేందుకు […]

మాయ మాటలు నమ్మెుద్దు.. సమ్మే ఆపేయండి.. సిబ్బందికి ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్
KTR on Kaleshwaram High Court: కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ మోసపూరిత ప్రచారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR on Kaleshwaram High Court: కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ మోసపూరిత ప్రచారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR on Kaleshwaram High Court: కాళేశ్వరం విచారణపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన ఘోరాతి ఘోరమైన అబద్ధపు ప్రచారానికి ఈ తీర్పు చెంపపెట్టు అని ఆయన అభివర్ణించారు. “నిజం నిలకడగా తెలుస్తుందని అనడానికి నేటి కోర్టు తీర్పే నిదర్శనం.” అని పేర్కొన్న కేటీఆర్, అబద్ధానికి ఆడంబరం ఎక్కువ కానీ ఆయుస్సు తక్కువని ఎద్దేవా చేశారు. పిట్టల దొరల్లాగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు […]

జేయియి మేయిన్స్‌లో ఎక్సెలెన్షియా ప్రభంజనం..హిస్టరీ రిపీట్..!
గందరగోళంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం

Big Stories

Advertisement
×