E-Paper
MLA Committees: శాసనసభలో సరికొత్త వ్యూహం.. ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు..?
Telangana Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో.. ఆ మూడు బిల్లులు పెట్టే అవకాశం..?
CRS Certificates: ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త సిస్టమ్.. త్వరలోనే అమలు
Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!

Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!

Advertisement Assembly Security: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీలో సెక్యూరిటీ స్టాఫ్​ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని స్వయంగా ఎమ్మెల్యేలే వాపోతున్నారు. తాము ఎమ్మెల్యేలమని తెలిసినా సెక్యూరిటీ స్టాఫ్​ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు. పైగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ అడ్డుకోవడానికి ఆయా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. కొందరు స్టాపైతే పై నుంచి ఆదేశాలు సార్ అంటూ దాటవేస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సోమవారం అసెంబ్లీలో కొందరు సెక్యూరిటీ స్టాఫ్​ ప్రదర్శించిన తీరు తమకు అవమానం కల్గించేలా ఉన్నదంటూ […]

BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

Advertisement BJP Strategy: స్వేచ్ఛ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్​యంగా పెట్టుకున్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ప్రతి జిల్లాకు ఒక అధికార ప్రతినిధిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే స్థానికంగా ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో రాంచందర్ […]

Collector Harichandana: ఎస్సీల ఆర్థికాభివృద్ధికి కొత్త పథకం.. టూ వీలర్, త్రీ వీలర్ దరఖాస్తులు ఆహ్వానం
Heavy Rains: వడగండ్ల వాన.. కాసేపట్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం, బయటకు మాత్రం రావొద్దు..!
RV Karnan: ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి..  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఆదేశం

RV Karnan: ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఆదేశం

Advertisement RV Karnan:  ప్రజావాణిలో వచ్చిన ఆర్జీల పరిష్కారానికి అత్యధికంగా ప్రాధాన్యతనివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ కర్ణన్ , అదనపు కమిషనర్లు, విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 46 ఆర్జీలు వచ్చినట్లు, ఆరు జోన్ల కు సంబంధించి మొత్తం 70 ఫిర్యాదులు, వినతులు పౌరుల నుంచి అందినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదులను […]

Chamala Kiran: ప్రజాస్వామ్య పద్ధతిలో గళమెత్తుతాం.. ఎంపీ చామల కిరణ్ కీలక వ్యాఖ్యలు
RV Karnan: ఓటీఎస్ ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్పష్టీకరణ
Khammam News: ఖమ్మంలో విషాదం..  ఫోటో దిగుతూనే ప్రాణాలు వదిలిన మ‌హిళ !
Seethakka Slams KTR: మహిళలకు ఫ్రీ బస్సు పెడితేనే ఓర్వడం లేదు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్కఫైర్!
Telangana BJP: గవర్నర్ స్పీచ్‌లో పస లేదు.. హామీల ఊసే లేదు.. బీజేపీ తీవ్ర ఆగ్రహం
HYDRA Warns: హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొంటున్నారా? హైడ్రా కీలక సూచనలు!
×