E-Paper
Kishan Reddy: ఆర్ఎస్ఎస్ సంస్థలే కాంగ్రెస్ టార్గెట్: కిషన్ రెడ్డి
Natural Farming: రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి ఘనంగా రైతు మహోత్సవాలు: మంత్రి తుమ్మల!

Natural Farming: రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి ఘనంగా రైతు మహోత్సవాలు: మంత్రి తుమ్మల!

Advertisement Natural Farming: స్వేచ్ఛ బ్యూరో: జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయ ప్రాంగణం నుంచి నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ 86వ ఎపిసోడ్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతులకు ప్రత్యేక ‘ఫార్మర్ కిట్లను’ అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయమే శ్రీరామరక్ష అన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల […]

Assembly Security: మంత్రిని, ఎమ్మెల్యేలను అడ్డుకున్న సెక్యూరిటీ పై సర్కార్ సీరియస్..!
Sridhar Babu: నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు: మంత్రి శ్రీధర్ బాబు
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం.. మరో మూడు రోజులు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
CM Revanth Reddy: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్.. కాసేపట్లో రాహుల్‌గాంధీతో భేటీ, పార్టీ ముఖ్యనేతలతో..
Jeevan Reddy: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో కీలక పోస్ట్..?
Bandi Sanjay: అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన.. మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి, బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ ఉల్లంఘన.. మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి, బండి సంజయ్ ఫైర్

Advertisement పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రపతి గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆలాపన తప్పనిసరి చేస్తూ 2026లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్ స్పీకర్ మండలి చైర్మన్ సమక్షంలోనే ఇంతటి ఉల్లంఘన జరిగినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన […]

Sama Ram Mohan Reddy: అబద్ధాలు చెప్పడం..అడ్డంగా దొరికిపోవడం BRS నాయకులకు అలవాటైపోయింది!
Harish Rao: హ్యాం రోడ్ల పేరుతో 18వేల కోట్ల కుంభకోణం.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి : మాజీ మంత్రి హరీష్ రావు
Mahesh Kumar Goud: డ్రగ్స్ టెస్టులకు రేవంత్ రెడ్డి సిద్ధం.. కేసీఆర్, కేటీఆర్ వస్తారా?: మహేశ్ కుమార్ గౌడ్ సవాల్
Kalvakuntla Kavitha: వెలుగుమట్ల ఘటన.. నా పోరాటం వల్లే ప్రభుత్వం  దిగివచ్చింది, కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్

Kalvakuntla Kavitha: వెలుగుమట్ల ఘటన.. నా పోరాటం వల్లే ప్రభుత్వం దిగివచ్చింది, కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్

Advertisement ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఉదంతంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఎండగట్టారు. వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని అరాచక చర్యగా అభివర్ణించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో సుమారు 750 మంది పేదల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టడంపై కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి సహా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారధన్ […]

Ponnam Prabhakar: 2027నాటికి ఓఆర్ఆర్ ప్రాంతంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సుల లక్ష్యం : మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: 2027నాటికి ఓఆర్ఆర్ ప్రాంతంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సుల లక్ష్యం : మంత్రి పొన్నం ప్రభాకర్

Advertisement Ponnam Prabhakar:  స్వేచ్ఛ బ్యూరో: ప్రజా రవాణాలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడంపై కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో సెకండ్ నేషనల్ మొబిలిటీ సమ్మిట్-2026 కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. దేశంలో చలనశీలత భవిష్యత్తును రూపొందించడానికి ఇలాంటి వేదికలు ప్రభుత్వం, పరిశ్రమ ఆవిష్కర్తలను ఒకచోట చేర్చడానికి ఉపయోగపడతాయన్నారు. ఆర్థిక వృద్ధి, మాజిక అభివృద్ధికి చలనశీలత కీలకమైనదన్నారు. సమర్థవంతమైన […]

Kukatpally Robbery Case: కూకట్‌పల్లి దోపిడీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. బాధితుడే నిందితుడు!
×