E-Paper
BIG TV Malayalam: కేరళ మీడియా రంగంలో సరికొత్త విప్లవం.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన BIG TV
Asaduddin Owaisi: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్.. మోదీకి ఒవైసీ సూటి ప్రశ్న, వారి మాటేంటి?
Tree Collapse: అదృష్టమంటే వీరిదే.. మృత్యువు ముంగిట నుంచి ప్రాణాలతో..!
KTR Criticism: అధఃపాతాళానికి హైదరాబాద్.. నగరంలో ప్రతీది స్కామే.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
Dharmavani Program: ‘ధర్మవాణి’ భరోసా.. సమస్య ఏదైనా.. పరిష్కారం ఇక వారం రోజుల్లోనే!
Jagga Reddy: రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే!.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
GHMC Property Tax: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ 5 ఆదివారాలు మిస్ అయితే భారీ నష్టం!
Addanki Dayakar: హరీష్ రావుకు ధ్యానం అవసరం.. రాలేగావ్ సిద్ధాంతాలు వద్దు.. అద్దంకి దయాకర్ సెటైర్లు
Neopolis Water: నియోపోలిస్ నెక్స్ట్ లెవల్ ప్లాన్.. 30 ఏళ్ల వరకు నీటి కష్టాలకు చెక్!
H-City Project: గుడ్ న్యూస్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..?
ACB Raids: ఏసీబీ ట్రాప్.. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం లంచం తీసుకుంటూ హోంగార్డ్ అరెస్ట్
Rajender Reddy: ‘హరీష్ రావు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే!’.. నాయిని ఘాటు వ్యాఖ్యలు
Duplicate Voters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు కలిగి ఉన్న.. ఒక లక్షా 2 వేల మందికి నోటీసులు జారీ..!

Duplicate Voters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు కలిగి ఉన్న.. ఒక లక్షా 2 వేల మందికి నోటీసులు జారీ..!

Advertisement Duplicate Voters: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఏప్రిల్ నుంచి నిర్వహించేందుకు ఎలక్షన్ వింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఓటరు జాబితాలోని లోపాలను సరిదిద్దటంతో పాటు ప్రక్షాళన చేయటంలో భాగంగా ఎస్ఐఆర్ ను చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. క్రాస్ వెరిఫికేషన్ చేస్తూ.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ […]

TG Farmer Registry: దేశంలోనే ఫార్మర్ రిజిస్ట్రీ‌లో తెలంగాణ ఫస్ట్.. ఇదిగో లెక్కలు..?

TG Farmer Registry: దేశంలోనే ఫార్మర్ రిజిస్ట్రీ‌లో తెలంగాణ ఫస్ట్.. ఇదిగో లెక్కలు..?

Advertisement TG Farmer Registry: స్వేచ్ఛ బ్యూరో: రైతురిజిస్ట్రీ నమోదుప్రక్రియలో 110% సాధనతో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది. డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలకింద రైతురిజిస్ ట్రీనమోదు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం 100% నమోదు పూర్తి చేసి, భారతప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్నిమించి సాధించి దేశంలో అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రణాళికా బద్ధమైన చర్యలు తెలంగాణకు నిర్దేశిత లక్ష్యమైన 39,77,791 మంది రైతుల స్థానంలో 43,59,371 మందిరైతులనునమోదుచేసి, 110% లక్ష్యాన్నిసాధించింది. రైతురిజిస్ట్రీసృష్టి, రాష్ట్రంప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు కేంద్రం ప్రత్యేక […]

×