E-Paper
ACB Raids: ఏసీబీ ట్రాప్.. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం లంచం తీసుకుంటూ హోంగార్డ్ అరెస్ట్
Rajender Reddy: ‘హరీష్ రావు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే!’.. నాయిని ఘాటు వ్యాఖ్యలు
Duplicate Voters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు కలిగి ఉన్న.. ఒక లక్షా 2 వేల మందికి నోటీసులు జారీ..!

Duplicate Voters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు కలిగి ఉన్న.. ఒక లక్షా 2 వేల మందికి నోటీసులు జారీ..!

Advertisement Duplicate Voters: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఏప్రిల్ నుంచి నిర్వహించేందుకు ఎలక్షన్ వింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఓటరు జాబితాలోని లోపాలను సరిదిద్దటంతో పాటు ప్రక్షాళన చేయటంలో భాగంగా ఎస్ఐఆర్ ను చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. క్రాస్ వెరిఫికేషన్ చేస్తూ.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ […]

TG Farmer Registry: దేశంలోనే ఫార్మర్ రిజిస్ట్రీ‌లో తెలంగాణ ఫస్ట్.. ఇదిగో లెక్కలు..?

TG Farmer Registry: దేశంలోనే ఫార్మర్ రిజిస్ట్రీ‌లో తెలంగాణ ఫస్ట్.. ఇదిగో లెక్కలు..?

Advertisement TG Farmer Registry: స్వేచ్ఛ బ్యూరో: రైతురిజిస్ట్రీ నమోదుప్రక్రియలో 110% సాధనతో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది. డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలకింద రైతురిజిస్ ట్రీనమోదు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం 100% నమోదు పూర్తి చేసి, భారతప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్నిమించి సాధించి దేశంలో అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రణాళికా బద్ధమైన చర్యలు తెలంగాణకు నిర్దేశిత లక్ష్యమైన 39,77,791 మంది రైతుల స్థానంలో 43,59,371 మందిరైతులనునమోదుచేసి, 110% లక్ష్యాన్నిసాధించింది. రైతురిజిస్ట్రీసృష్టి, రాష్ట్రంప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు కేంద్రం ప్రత్యేక […]

Harish Rao: విశాఖ తరహాలో.. ఖాజీపేటను రైల్వే జోన్ చేయాలి.. రేవంత్‌దే బాధ్యత
Breakfast Scheme: తెలంగాణలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం: మంత్రి సీతక్క

Breakfast Scheme: తెలంగాణలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం: మంత్రి సీతక్క

Advertisement Breakfast Scheme: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను పోషక లోప రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ స్కీంను ప్రారంభిస్తామని తెలిపారు.హైదరాబాద్ మధుర్‌నగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్ కేటాయింపులు, చేసిన ఖర్చులు, అమలవుతున్న పథకాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో […]

MP Arvind: కవిత పై ఎంపీ అరవింద్ సెటైర్లు.. కవిత లోపలున్నా బయటున్నా ఒరిగేదేం లేదంటూ..?
Harish Rao: భూ భారతి కాదు.. భూ దోపిడీ.. సిట్ విచారణకు హరీశ్ రావు డిమాండ్
HPV vaccination: క్యాన్సర్ పై యుద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన HPV ఇంజెక్షన్స్..
TG Education Reforms: తెలంగాణ విద్యాశాఖలో భారీ సంస్కరణలు.. టీచర్ల ప్రమోషన్ల పై కీలక సిఫార్సులు..?

TG Education Reforms: తెలంగాణ విద్యాశాఖలో భారీ సంస్కరణలు.. టీచర్ల ప్రమోషన్ల పై కీలక సిఫార్సులు..?

Advertisement TG Education Reforms: విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించింది. క్షేత్రస్థాయిలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు స్కూల్ డిస్ట్రిక్ట్ ల ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులపై సంచలన సూచనలు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణను పటిష్టం చేసేందుకు తెలంగాణ విద్యా కమిషన్ వినూత్న ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. పరిపాలనా సౌలభ్యం, విద్యా నాణ్యత పెంపు, సిబ్బంది నియామకం, మౌలిక వసతులు, […]

Kishan Reddy: కవితకు తర్వాత ఏం జరుగుతుందో సీబీఐ చెబుతోంది: కిషన్ రెడ్డి
Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వద్దు.. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తిచేయాలి: మంత్రి ఉత్తమ్
Kavitha vs BRS: కడిగిన ముత్యమైన కవిత.. బీఆర్ఎస్‌కు బురద.. కారు పని ఖేల్ ఖతమేనా?
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?

Advertisement Telangana Politics: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో చారిత్రాత్మక మార్పునకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోన్నది. జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఆసక్తికర చర్చకు దారితీసింది. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని, ప్రజా పోరాటాల్లో పాల్గొని, ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కొనసాగుతున్న మాజీ మావోయిస్టులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలనే ప్రపోజల్ వచ్చినట్లు సమాచారం. ఇందుకు […]

×