E-Paper
Medchal News: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం  : కౌన్సిలర్ నిశిత రెడ్డి
KTR: మల్లన్న దర్శనం కోసం వస్తే ప్రాణాలు బలి చేస్తారా? కుమ్మెర రెండు నెలల శిశువు హత్యపై కేటీఆర్ ఫైర్!

KTR: మల్లన్న దర్శనం కోసం వస్తే ప్రాణాలు బలి చేస్తారా? కుమ్మెర రెండు నెలల శిశువు హత్యపై కేటీఆర్ ఫైర్!

Advertisement KTR: స్వేచ్ఛ, బ్యూరో:  నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల శిశివును హత్యచేసిన దోషులందరినీ అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…ఈ సంఘటన మాటలకు అందని మహావిషాదమని, మాయని మచ్చ అని, రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సి ఉందన్నారు. Also Read: Negative Energy: […]

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి విలాసాలపై హరీష్ రావు సెటైర్లు!
Cyber Crime Police: డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్ల మోసం.. 104మంది అరెస్ట్.. భారీగా నగదు సీజ్​
She Teams: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో షీ టీమ్స్ నిఘా.. పోకిరీల ఆటకట్టు
Weather News: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
Adulterated Tea: కల్తీ టీ పొడి అమ్ముతూప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ ముఠా అరెస్ట్
Bakki Venkataiah: కుమ్మెరలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
Telangana: తెలంగాణ అభివృద్ధికి సరికొత్త విజన్.. ముఖ్యమంత్రితో అడోబ్ సీఈవో

Telangana: తెలంగాణ అభివృద్ధికి సరికొత్త విజన్.. ముఖ్యమంత్రితో అడోబ్ సీఈవో

Advertisement Telangana Rising-2047: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడోబ్ గ్లోబల్ సీఈవో, ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాకుండా, తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలపై అత్యంత కీలకమైన చర్చలకు వేదికైంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, సాంకేతిక […]

Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు సెగ.. వరుస బెదిరింపులతో పోలీసుల హై అలర్ట్

Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు సెగ.. వరుస బెదిరింపులతో పోలీసుల హై అలర్ట్

Advertisement Bomb Threat: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు సముదాయాన్ని బాంబు బెదిరింపులు మరోసారి కలవరపెట్టాయి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్ ఉదంతంతో న్యాయవాదులు, కక్షిదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గడిచిన వారం రోజుల్లోనే ఇలాంటి బెదిరింపు రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈసారి ఏకంగా నాంపల్లి క్రిమినల్ కోర్టు సూపరింటెండెంట్‌కు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీసులు, బాంబు డిస్పోజల్ టీమ్స్, డాగ్ స్క్వాడ్‌తో కోర్టు […]

Aliabad Municipality: అలియాబాద్ మున్సిపాలిటీలో.. ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభ కార్యక్రమం
Harish Rao : సీఎం రేవంత్ సవాల్‌కు హరీశ్ సై.. ఈసారైనా సభలోనే ఉంటారా?
Maoist Leader Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతి మిస్సింగ్.. భారత్‌లో ఉన్నారా? నేపాల్ పారిపోయారా?
Seed Farms Land: రాష్ట్రంలో కబ్జాల పాలైతున్న సీడ్ ఫాం భూములు.. త్వరలో ప్రభుత్వానికి పూర్తి నివేదిక..!
×