E-Paper
Advertisement
Telangana Council Session-2026: హైదరాబాద్ సిటీ అభివృద్ధి.. మూసీ ప్రాజెక్టుపై మండలిలో సీఎం రేవంత్ ప్రకటన

Telangana Council Session-2026: హైదరాబాద్ సిటీ అభివృద్ధి.. మూసీ ప్రాజెక్టుపై మండలిలో సీఎం రేవంత్ ప్రకటన

Telangana Council Session-2026: పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ సిటీని ఏ విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో క్లియర్ వివరించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ అనేది ఓ చారిత్రాత్మక నగరమని, కుతుబ్‌షాహీలు, అనేక ప్రభుత్వాలు ఈ నగరాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. దేశంలో ప్రధానంగా ఐదు నగరాల గురించే చర్చించుకుంటారని అన్నారు. ఢిల్లీ.. పొలిటికల్ రాజధాని, ముంబై ఆర్థిక రాజధాని, బెంగుళూరు ఐటీ రాజధాని, చెన్నై ఆటోమొబైల్ పరిశ్రమ, హైదరాబాద్ ఫార్మా రాజధానిగా గుర్తింపు ఉందన్నారు. […]

Mallareddy: రేవంత్ రెడ్డి తోపు లీడర్.. మేమిద్దరం అన్నదమ్ములం, మల్లారెడ్డి పొగడ్తలు
Musi Beautification: మూసీ సుందరీకరణకు మేమందరం ఫుల్ సపోర్ట్..?
Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. అంతర్జాతీయ మాఫియా లింకులు.. నేడు కస్టడీపై కోర్టు నిర్ణయం!
RRR Project: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు కేద్రం బ్రేక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెలా..?

RRR Project: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు కేద్రం బ్రేక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెలా..?

RRR Project: స్వుచ్ఛ బ్యూరో: హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్(ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయాన్ని తగ్గించే క్రమంలో ఈ ప్రాజెక్టును ఎక్స్‌ప్రెస్‌ వే జాబితా నుంచి తొలగించి, సాధారణ జాతీయ రహదారి స్థాయికి కుదించినట్లు సమాచారం. గతంలో దీనిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎక్స్‌ప్రెస్‌వేగా భావించారు. అయితే, సుమారు రూ.38,000 కోట్ల వ్యయాన్ని భరించడం కష్టమని భావించిన కేంద్రం, ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు […]

Rythu Bharosa: అన్నదాతకు అండగా.. యాసంగి సాయం షురూ.. తొలి విడతలో వారికే ప్రాధాన్యం!
Vahan Portal: వాహనాదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో నేటి నుండి వాహన్ పోర్టల్ ప్రారంభం
Fellowship Scam: కేయు కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నోటీసులు

Fellowship Scam: కేయు కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నోటీసులు

Fellowship Scam: స్వేచ్ఛ బ్యూరో: యూనివర్సిటీల్లో ఫెలోషిప్ కుంభకోణంపై కాకతీయ యూనివర్సిటీ స్పందించింది. కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఎం శంకరయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో, ఆయన పొందిన భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రిజిస్ట్రార్ కార్యాలయం కఠిన ఆదేశాలు జారీచేసింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం శంకరయ్యకు నోటీసులు జారీచేసింది. రూ.6.89 లక్షలు రీఫండ్ చేయాల్సిందేనని ఆదేశించింది. శంకరయ్య ఒకవైపు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా వేతనం పొందుతూనే, మరోవైపు యూజీసీ నుంచి […]

Chamala Kiran Kumar Reddy: పని చేస్తేనే గుర్తింపు.. లేకపోతే ఎంపీ ఎవరనే పరిస్థితి వస్తుంది: కిరణ్ కుమార్ రెడ్డి
Mahesh Kumar Goud: పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన
Telangana Forests development: కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్ రిజర్వ్‌లకు మహర్దశ.. అటవీ పునరుద్ధరణే లక్ష్యంగా సర్కార్ అడుగులు

Telangana Forests development: కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్ రిజర్వ్‌లకు మహర్దశ.. అటవీ పునరుద్ధరణే లక్ష్యంగా సర్కార్ అడుగులు

Telangana Forests development:  స్వేచ్ఛ, బ్యూరో: కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులకు మహర్దశపట్టనుంది. ప్రభుత్వం గతం కంటే ఈ సారి అధిక నిధులు కేటాయించింది. టైగర్ రిజర్వులను అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించింది. డ్రోన్లు, స్మార్ట్ కెమెరాలతో పాటు డాగ్ స్వ్కాడ్ లతో అటవీకి రక్షణ చర్యలు చేపడుతుంది. దీంతో పర్యాటకుల సంఖ్య సైతం పెరగనుంది. దీనికి తోడు టైగర్ ట్రాకర్లుగా, గైడ్లుగా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వబోతోంది. టైగర్‌ టూరిజంకు శ్రీకారం అడవుల […]

Building Rules: భవన నిర్మాణాలకు కొత్త రూల్స్.. 20 అంతస్తులు దాటితే ఈ నిబంధనలు పాటించాల్సిందే!
Land Resurvey: భూముల వివాదాలకు చెక్.. 373 గ్రామాల్లో రీ సర్వే స్టార్ట్.. డ్రోన్లతో భూముల మ్యాపింగ్!
Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: స్వేచ్ఛ, బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేదని, అలాంటిది మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ప్రభుత్వం, ఇంత భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తుందని నిలదీశారు. మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు అంశంపై టీబీజేపీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఆదివారం నిర్వహించిన చర్చా కార్యక్రమానికి రాంచందర్ రావు […]

Big Stories

Advertisement
×