E-Paper
kavitha : కొత్త పార్టీతో బరిలోకి కవిత.. ఫస్ట్ టార్గెట్ ఆయనేనా?

kavitha : కొత్త పార్టీతో బరిలోకి కవిత.. ఫస్ట్ టార్గెట్ ఆయనేనా?

Advertisement తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తొలిసారిగా కొత్త పార్టీని ఎప్పుడు తీసుకొస్తున్నారో ప్రకటించారు. అంతేకాకుండా, వచ్చే జనరల్ ఎలక్షన్‌లో పోటీ చేస్తానని ప్రకటించారు.ఎక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో సైతం స్పష్టంచేశారు. కవిత మరోసారి రాజకీయ పార్టీపై ప్రకటన చేయడంతో ప్రస్తుతం పొలిటికల్ డైవర్షన్ రాబోతున్నదని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన పార్టీపై కాకుండా వేరే పార్టీ గుర్తుతో […]

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగరా.. కాంగ్రెస్ నుంచి రేసులో ఉన్నదెవరు?
BRS : ‘దానం’ విషయంలో పెద్ద తప్పుచేసిన బీఆర్ఎస్!
BRS Party: తెలంగాణలో గులాబీకి గడ్డుకాలం.. ఇకనైనా కేసీఆర్ బయటకొస్తారా?
Kavitha Vs Harish Rao: హరీష్‌రావు టార్గెట్‌గా కవిత పావులు.. పార్టీపై ప్రకటన, సిద్ధిపేట నుంచి బరిలోకి
Telangana Assembly budget sessions-2026:  ఎట్టకేలకు ముహూర్తం ఖరారు!  26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగులేదు.. మరో రెండు పర్యాయాలు మాదే అధికారం : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Vemulawada Temple: వేములవాడ టెంపుల్‌లో ఘోర అపచారం.. చెత్తబండి పాలైన స్వామివారి ప్రసాదం

Vemulawada Temple: వేములవాడ టెంపుల్‌లో ఘోర అపచారం.. చెత్తబండి పాలైన స్వామివారి ప్రసాదం

Advertisement వేములవాడ పుణ్యక్షేత్రం పరిధిలోని భీమేశ్వరాలయంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. స్వామివారికి ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించాల్సిన నైవేద్యాన్ని ఆలయ సిబ్బంది అగౌరవపరిచారు. నిత్య నైవేద్యంగా సమర్పించిన సుమారు 20 కిలోల అన్న ప్రసాదాన్ని భక్తులకు పంచాల్సింది పోయి మున్సిపల్ చెత్త ట్రాక్టర్‌లో పారబోశారు. దైవ కార్యాల్లో నిమగ్నమై పవిత్రతను కాపాడాల్సిన వారే ఇలాంటి అపచారానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది. సాధారణంగా ఆలయాల్లో నైవేద్యం పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయడం ఆనవాయితీగా […]

KP Vivekananda Goud: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హంగు ఆర్భాటాలు తప్ప  చేసిందేమీ లేదు :  కేపీ వివేకానంద
John Wesley: గీత కార్మికులకు బడ్జెట్ లో 5వేల కోట్లు కేటాయించాలి :  సీపీఎం నేత జాన్ వెస్లీ

John Wesley: గీత కార్మికులకు బడ్జెట్ లో 5వేల కోట్లు కేటాయించాలి : సీపీఎం నేత జాన్ వెస్లీ

Advertisement John Wesley: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) మండిపడ్డారు. తక్షణమే గీత కార్మికులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా కల్లుగీత కార్మిక కుటుంబాలు ఉన్నారని, గత రెండేళ్లలో చెట్లెక్కి కిందపడి వృత్తికి దూరమైన కార్మికులు 850 మంది […]

Harish Rao: కాంగ్రెస్ పాలనలో పతనమైపోతున్న ప్రజాస్వామ్యం:  మాజీ మంత్రి హరీష్ రావు
Minority Welfare: మైనార్టీల ఆర్థికాభివృద్ధికి.. రేవంత్ సర్కార్ ప్రత్యేక కృషి.. రూ.3,500 కోట్లు కేటాయింపు

Minority Welfare: మైనార్టీల ఆర్థికాభివృద్ధికి.. రేవంత్ సర్కార్ ప్రత్యేక కృషి.. రూ.3,500 కోట్లు కేటాయింపు

Advertisement Minority Welfare: మైనార్టీ సంక్షేమానికి సర్కారు ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. అందుకే మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 3500 కోట్ల కేటాయించిందని ఆయన వివరించారు. బుధవారం నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో తెలంగాణ రాష్ట్ర మైనార్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు అసెస్స్, ప్లేస్ మెంట్స్ పంపిణీ చేశారు. మైనార్టీల కోసం ఆర్థిక సహాయ […]

Kalvakuntla Kavitha: నర్సింగ్ సిబ్బందిని క్రెడిట్ పాయింట్ల పేరుతో వేధించొద్దు :  కవిత
Harish Rao Letter: ఖర్గే, రాహుల్ గాంధీ, మీనాక్షి నాటరాజన్‌కు.. హరీశ్ రావు  బహిరంగలేఖ.. ఏమన్నారంటే?

Big Stories

×