E-Paper
Advertisement
Etela Rajender: పేదల భూములు గుంజుకుంటుంటే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వ‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Cyber Fraud Alert:   జరుగుతున్న సైబర్ మోసాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నా కొందరు కేటుగాళ్ల ఉచ్ఛులో చిక్కుకుంటూనే ఉన్నారు. మోసపోయామని గుర్తించిన తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే పుణ్యకాలం ముగుస్తుండటంతో పోగొట్టుకున్న డబ్బులో పది శాతం కూడా వెనక్కి రావటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్​ మరోసారి బడా కంపెనీలను టార్గెట్ గా చేసుకుని ఉచ్చు విసురుతున్నారు. ఆయా కంపెనీల ఎండీ, డైరెక్టర్లు, కీలక స్థానాల్లో ఉన్నవారి ఫోటోలను […]

CM Relief Fund: పాలకుర్తిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.. 323 మందికి రూ.1.18 కోట్ల ఆర్థిక సహాయం
CM Revanth Reddy: సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి ఖాయం.. నర్మెట్ట రైతు ఉత్సవంలో రేవంత్ రెడ్డి హామీ

CM Revanth Reddy: సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి ఖాయం.. నర్మెట్ట రైతు ఉత్సవంలో రేవంత్ రెడ్డి హామీ

CM Revanth Reddy: సిద్దిపేట జిల్లా నర్మెట్ట రైతు మహోత్సవం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడే ధోరణిని వీడాలని హితవు పలుకుతూనే, సిద్దిపేట ప్రాంతంపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ప్రజాక్షేమం కోసం తాము ఎవరితోనైనా కలిసి పని చేయడానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. “ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కావాలనుకుంటే నా సొంత నియోజకవర్గం కొడంగల్‌కు తీసుకుపోవచ్చు, కానీ నేను అలా […]

CPI  Narayana: ఇరాన్‌, ఇజ్రాయిల్ యుద్ధంలు కార్పొరేట్ల లాభాల కోసమే : సిపిఐ నేత నారాయణ

CPI Narayana: ఇరాన్‌, ఇజ్రాయిల్ యుద్ధంలు కార్పొరేట్ల లాభాల కోసమే : సిపిఐ నేత నారాయణ

CPI Narayana:  ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా భయానకమైన మరణాలు సంభవిస్తున్నప్పటికీ, దాన్ని నివారించాలంటూ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి ప్రశ్నార్థకరంగా ఉందన్నారు. విజయవాడలోని దాసరి భవన్‌లో ఆదివారం డాక్టర్ కె. నారాయణ విలేకరుల సమావేశం […]

Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఉన్న ఆ సంచలన విషయాలేంటి?
Rythu Bharosa Funds Release: రైతన్నలకు సీఎం రేవంత్ ‘భరోసా’.. రూ. 3,600 కోట్లు విడుదల.. ఖాతాల్లో జమ!
Telangana Farmer Mela: నాడు మన్మోహన్.. నేడు రేవంత్ రెడ్డి: రైతు సంక్షేమంలో తెలంగాణ సరికొత్త రికార్డు!
Pilot Rohit Reddy: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ.. రేపు నిందితుల కస్టడీపై తీర్పు
Congress : కేబినెట్ మంత్రులకు కొత్త టెన్షన్?
KTR : కొత్త రాగం ఎంచుకున్న కేటీఆర్?
Gurukul School: గోసపడుతున్న ఓ గురుకులం.. 286 ఉత్తరాలు రాసిన పట్టించుకోని ప్రభుత్వం
BRS : ‘పాడి’కి అసమ్మతి!.. బీఆర్ఎస్‌కు ‘మేకు’లా మారారా?
Fuel Shortage: యుద్ధం నేపథ్యంలో వాహనాదారులకు షాక్.. హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

Fuel Shortage: యుద్ధం నేపథ్యంలో వాహనాదారులకు షాక్.. హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

Fuel Shortage: యుద్దం ఎఫెక్ట్ ఇప్పుడు భారత దేశాన్ని తాకింది. ఇరాన్-ఇజ్రయెల్ యుద్దం కారనంగా ముడిచమురుపై అంతరాలు ఎర్పడుతున్నాయి. దీంతో భారతదేశంలోని పెట్రోల్ బంకులకు ముందస్తుగా నిధులు చెల్లిస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు తేల్చి చెప్పాయి. దీంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఎర్పడింది. ఇటు హైదరాబాద్‌లో కూడా కొన్ని బంకులు ఇప్పటికే తాత్కాలికంగా మూసివేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. Also Read: SFI Protest: […]

Big Stories

Advertisement
×