E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Ibrahimpatanam: కనిపెంచినందుకు కానుక ఇదేనా..? ఒకేసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన 35 మంది వృద్ధులు!

Ibrahimpatanam: కనిపెంచినందుకు కానుక ఇదేనా..? ఒకేసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన 35 మంది వృద్ధులు!

Advertisement Ibrahimpatanam: నేటి యాంత్రిక జీవనంలో చాలామంది యువత తల్లిదండ్రులను కేవలం ఆస్తిని ఇచ్చే ‘వనరులు’గా మాత్రమే చూస్తున్నారు. కష్టపడి పెంచి, చదువు చెప్పించి, ప్రయోజకులను చేసిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కనుమరుగవుతోంది. ఆస్తులు తమ పేరు మీదకు రాగానే, ముసలివారైన తల్లిదండ్రులను భారంగా భావించడం, వారిని కనీసం పలకరించకపోవడం వంటి ధోరణులు పెచ్చుమీరుతున్నాయి. ప్రేమ, అనురాగం కంటే ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేయడం వల్లనే ఇలాంటి ఫిర్యాదులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన […]

Cyber ​​Crime: హైదరాబాద్ సైబర్ క్రైమ్ సక్సెస్.. మాజీ జేడీ దంపతులను మోసగించిన బీహార్ ముఠా అరెస్ట్
Medaram Jatara 2026: మొదలైన మేడారం మహా జాతర.. తొలిరోజు పోటెత్తిన భక్తులు
Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాత్రి పదిన్నర వరకు సంతోష్‌రావు విచారణ,  గుట్టు విప్పేసినట్టే!
DGP Shivadhar Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల ఉక్కుపాదం.. రూ. 50 వేలకు మించితే పక్కా రశీదు ఉండాలి..!
Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ కుటుంబంలో పంపకాల పంచాయతీ.. ఎంపీ చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు!
KTR: సింగరేణిలో భారీ ‘బొగ్గు’ స్కామ్, పాలకుల్లో వణుకు స్టార్ట్, కేటీఆర్ సంచలన విమర్శలు

KTR: సింగరేణిలో భారీ ‘బొగ్గు’ స్కామ్, పాలకుల్లో వణుకు స్టార్ట్, కేటీఆర్ సంచలన విమర్శలు

Advertisement సింగరేణి కాలరీస్ సంస్థలో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసింది. లోక్ భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన ఈ బృందం, సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను, డాక్యుమెంట్లను ఆయనకు అందజేసింది. అనంతరం లోక్ భవన్ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు […]

Jagtial: జగిత్యాల జిల్లాలో జాతీయ జెండాకు అవమానం.. ఏం జరిగిందంటే?
Mahesh Kumar: తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు.. బీఆర్ఎస్ పని ఖతం, మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy:  నేనే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు మూసేస్తా: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy: నేనే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు మూసేస్తా: మంత్రి కోమటిరెడ్డి

Advertisement Komatireddy Venkat Reddy: తనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం వస్తే విద్యావ్యవస్థను మొత్తం మార్చేస్తానంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తానన్నారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల దోపిడీ ఎక్కువైందని, విద్యను అమ్ముకుంటున్నారన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో ‘కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లు బంద్ చేయిస్తా “అందరూ ప్రభుత్వ […]

Telangana Municipal Elections 2026: మోగిన‌ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా.. రేపటి నుంచే నామినేషన్లు!
CP Sajjanar: నా గుండె తరుక్కుపోతుంది.. ఆ ఐదేళ్ల చిన్నారి చేసిన నేరమేంటి?: సీపీ సజ్జనార్
Harish rao : కేంద్రమంత్రికి హరీష్ రావుకు ఏంటి సంబంధం?
Medaram Jatara 2026: వన దేవతల చెంతకు సారలమ్మ భర్త.. భక్తులకు మంత్రి సీతక్క కీలక విన్నపం

Medaram Jatara 2026: వన దేవతల చెంతకు సారలమ్మ భర్త.. భక్తులకు మంత్రి సీతక్క కీలక విన్నపం

Advertisement ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సారలమ్మ భర్త అయిన పగిడిద్దరాజు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామం నుండి బుధవారం మేడారానికి పయనమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పెనుక వంశీయులు పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సాంప్రదాయ బద్ధంగా స్వామివారిని మేడారానికి సాగనంపారు. అట్టహాసంగా శోభయాత్ర.. పూనుగొండ్ల గ్రామం శివసత్తుల పూనకాలు, డోలీ వాయిద్యాలు, కొమ్ము బూరల మార్మోతతో […]

Big Stories

×