E-Paper
Advertisement
Jamili : తెలంగాణలో జమిలి.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్?
Sand Mining: అనుమతుల పేరుతో చీకట్లో అక్రమ తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు
Kalvakuntla Kavitha: నాగర్ కర్నూల్ జిల్లాలో.. పసిబిడ్డ మృతి పై స్పందించిన కల్వకుంట్ల కవిత..!
Operation Kagar: చివరి అంచుల్లో మావోయిస్టు పార్టీ.. ఆపరేషన్​ కగార్​ సక్సెస్ అయినట్టేనా..?

Operation Kagar: చివరి అంచుల్లో మావోయిస్టు పార్టీ.. ఆపరేషన్​ కగార్​ సక్సెస్ అయినట్టేనా..?

Operation Kagar: స్వేచ్ఛ బ్యూరో: మరికొన్ని రోజుల్లో ఎర్ర జెండా రెపరెపలు కనిపించవా? దండకారణ్యంలో తుపాకుల గర్జనలు వినిపించవా? అంటే అవుననే చెబుతున్నాయి పోలీసు వర్గాలు. మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్​ కగార్​ (సమాప్తం) సక్సెస్​ కు అత్యంత చేరువలో ఉందని అంటున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా మనుగడ కొనసాగిస్తూ వచ్చిన మావోయిస్టు పార్టీ ప్రస్తుతం పతనం అంచుల్లో ఉందని చెబుతున్నాయి. నిజానికి 2019 నుంచే.. మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో […]

KTR: ఏఐసీసీకి ఏటీఎంలా మారిన తెలంగాణ: కేటీఆర్
DCC Presidents: బీ ఫామ్‌ల పంపిణీలో డబ్బుల ప్రమేయం ఉన్నదా.. కన్నెర్ర చేసిన పీసీసీ చీఫ్..!
Weather Updates: తెలంగాణ, ఏపీలకు వాన కబురు.. భారీ వర్ష సూచన, ఆ జిల్లాలకు అలర్ట్
Alleti Maheshwar Reddy: ఎంపీటీపి, జెట్‌పీటీసీ ఎన్నికల్లో మా సత్తా ఎంటో చూపిస్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: ఎంపీటీపి, జెట్‌పీటీసీ ఎన్నికల్లో మా సత్తా ఎంటో చూపిస్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారని కాంగ్రెస్ నేతలు విర్రవీగుతున్నారని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే తెలుస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలందరినీ రెండ్రోజులుగా హౌస్ అరెస్టులు చేశారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడంలేదని మండిపడ్డారు. కామారెడ్డి ఘటనపై ఇప్పటికీ విచారణ […]

Special Police Officers: సిటీ పోలీస్​‌ వ్యవస్థలో.. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల నియామకం..?
Uttam Kumar Reddy: దేవాదుల ప్రాజెక్టు పూర్తి పై.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Dharmapuri Arvind: కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు.. ఏమన్నారంటే..?

Dharmapuri Arvind: కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు.. ఏమన్నారంటే..?

Dharmapuri Arvind: కాంగ్రెస్‌కు రెండేళ్లలో డబ్బు సంపాదన కొవ్వుగా మారిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Aravindh) విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్​ట్ర కార్యాలయంలో వారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హౌస్ అరెస్టులతో డెమోక్రసీని తొక్కుతున్నారని ఫైరయ్యారు. తెలంగాణలో రేవంతుద్దీన్ అరాచక పాలన నడుస్తోందన్నారు. సూపర్ మార్కెట్ యాజమాన్యం ఇష్టం వచ్చిన వారిని పనిలో పెట్టుకుంటారని, ఎవరో వచ్చి గొడవ చేశాడని, అమ్మాయిపై దౌర్జన్యం చేసింది ఓ ముస్లిం అయితే హిందువులను అరెస్టులు చేస్తారా? […]

Kalvakuntla Kavitha: ప్లాన్ ప్రకారం కవిత అడుగులు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు

Kalvakuntla Kavitha: ప్లాన్ ప్రకారం కవిత అడుగులు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు

Kalvakuntla Kavitha: స్వేచ్ఛ బ్యూరో: కవిత కార్యక్రమాలను స్పీడప్ చేశారు. నిత్యం ప్రజల్లో, మీడియాలో ఉండేలా ప్రత్యేక కార్యచరణ తో ముందుకెళ్తున్నారు. పార్టీ ప్రకటన చేసేవరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేలా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి ఆయా వర్గాలకు దగ్గరకావాలని వ్యూహం రచించినట్లు సమాచారం. కేడర్ లో జోష్ నింపడంతో పాటు బీఆర్ఎస్ నేతలు సైతం జాగృతివైపు చూసేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారని నేతలు తెలిపారు. రైతు, యువత, విద్యార్థి, మహిళా అంశాలను ప్రధానంగా ఎంచుకున్నట్లు సమాచారం. […]

Harvard University Invitation: హార్వర్డ్ వేదికపై రేవంత్ రెడ్డి.. భారత్ నుంచి తెలంగాణ‌ సీఎంకు మాత్రమే ఆహ్వానం!

Harvard University Invitation: హార్వర్డ్ వేదికపై రేవంత్ రెడ్డి.. భారత్ నుంచి తెలంగాణ‌ సీఎంకు మాత్రమే ఆహ్వానం!

Harvard University Invitation: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహించనున్న ఏఐ పాలసీ సింపోజియం లో పాల్గొని ప్రసంగించవలసిందిగా ముఖ్యమంత్రికి లేఖ పంపింది. మార్చి 27న హార్వర్డ్ క్యాంపస్‌లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు భారతదేశం నుండి ఆహ్వానం అందుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణకు […]

CM Revanth Reddy: నీటి హక్కుల విషయంలో రాజీ పడబోం.. పక్క రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్న ముఖ్యమంత్రి

CM Revanth Reddy: నీటి హక్కుల విషయంలో రాజీ పడబోం.. పక్క రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్న ముఖ్యమంత్రి

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి రంగంపై తన దార్శనికతను పంచుకున్నారు. గోదావరి జలాల వినియోగంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని.. అప్పుడే ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నేడు మన వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునే వాళ్లమని గుర్తు చేశారు. […]

Big Stories

Advertisement
×