E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Hyderabad Metro Phase 2: ఢిల్లీకి జై.. హైదరాబాద్‌పై చిన్నచూపు! మెట్రో విస్తరణలో కేంద్రం వివక్ష?
CP Sajjanar: తాగి దొరికితే 6 నెలలు జైలు శిక్ష.. మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక
CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండు రోజులు అక్కడే మకాం, మేటరేంటి?

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండు రోజులు అక్కడే మకాం, మేటరేంటి?

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. రెండురోజులపాటు ఆయన అక్కడే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పదవులతోపాటు, కేబినెట్ విస్తరణ , రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రపెద్దలతో ఆయన చర్చించనున్నారని సమాచారం.  శనివారం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. పార్టీకి సంబంధించి వివిధ అంశాలపై చర్చించ నున్నారు.  ముఖ్యంగా ఉపాధి పథకం పేరు మార్పుపై ఈ […]

Jagtial District: జగిత్యాలలో నయా పంచాయితీ.. ఇద్దరిలో గెలుపెవరిది?
KCR: కేసీఆర్ కు తలనొప్పిగా మారిన అంతర్గత విభేదాలు.. ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఎవరికంటే!

KCR: కేసీఆర్ కు తలనొప్పిగా మారిన అంతర్గత విభేదాలు.. ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఎవరికంటే!

KCR: పార్టీపై గులాబీ బాస్ ఫోకస్ చేశారట. పంచాయతీ ఎన్నికలు ముగియడం…వచ్చే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయనే చర్చ నడుస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయాలనే తలంపుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యచరణ రెడీ చేస్తున్నారంట. పార్టీలోని నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు….అధినేతకు తలనొప్పిగా మారినా…వాటి సెట్‌ చేయాలనే భావనలో కేసీఆర్ ఉన్నారనే టాక్ నడుస్తుందట. సంక్రాంతి తర్వాత ప్రక్షాళనకు శ్రీకారం గులాబీ పార్టీకి కొత్త ఇన్చార్జిలు రాబోతున్నారట. అందుకు పార్టీ అధిష్టానం […]

KTR: 2028లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

KTR: 2028లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్‌లో ప్రభుత్వ వైఫల్యాలను, రాజకీయ విమర్శలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి హక్కులను కాపాడటంలో […]

Bathula Prabhakar: చెన్నైలో దొరికిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీ.. పొలిటీషియన్ కాలేజీలో రూ.60 లక్షలు చోరీ

Bathula Prabhakar: చెన్నైలో దొరికిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీ.. పొలిటీషియన్ కాలేజీలో రూ.60 లక్షలు చోరీ

Bathula Prabhakar: తెలుగు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరుడుగట్టిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. విజయవాడ నుంచి తప్పించుకుని పారిపోయిన ప్రభాకర్, ప్రస్తుతం తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చెన్నైలో సెటిల్ అయిన ప్రభాకర్ తన పాత పద్ధతిలోనే మరోసారి చేతివాటం చూపించాడు. చెన్నైలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీకి పాల్పడ్డాడు. ఎప్పటిలాగే కాలేజీ లాకర్లను పగులగొట్టి […]

CPI Kunamneni: ఉపాధి హామీలో గాంధీ పేరు తీసేయడం దేశద్రోహం.. మోదీ సర్కార్‌పై కూనంనేని ఫైర్
CM Revanth Reddy: బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే.. కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం: సీఎం రేవంత్
CM Revanth: సీఎం రేవంత్ భారీ గుడ్ న్యూస్.. చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు

CM Revanth: సీఎం రేవంత్ భారీ గుడ్ న్యూస్.. చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని కేవలం రాష్ట్రానికే కాకుండా, దేశానికే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ఆకాంక్షించారు. బుధవారం నారాయణపేట జిల్లా కొస్గిలో పర్యటించిన ఆయన, ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌లను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ.. గ్రామ స్వరాజ్యం, గ్రామీణాభివృద్ధిపై తనకున్న స్పష్టమైన విజన్‌ను పంచుకున్నారు. గ్రామాలే దేశానికి పునాదులు మహాత్మా […]

Fee Reimbursement: మూసీ సుందరీకరణకు వేల కోట్లు.. పేద విద్యార్థులకు నిధులు లేవా?: ఆర్.కృష్ణయ్య ఫైర్

Fee Reimbursement: మూసీ సుందరీకరణకు వేల కోట్లు.. పేద విద్యార్థులకు నిధులు లేవా?: ఆర్.కృష్ణయ్య ఫైర్

Fee Reimbursement: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కొత్తపేట చౌరస్తా నుండి ఎల్బీనగర్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న […]

Mahesh Kumar: సీఎం రేవంత్ విజన్ ఉన్న నాయకుడు.. ఆయనకు అన్ని తెలుసు, మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar: సీఎం రేవంత్ విజన్ ఉన్న నాయకుడు.. ఆయనకు అన్ని తెలుసు, మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రం పదేళ్ల విధ్వంసం నుండి వికాసం దిశగా అడుగులు వేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత కలిగిన నాయకుడని, అభివృద్ధి,  సంక్షేమాన్ని రెండు కళ్లలా భావిస్తూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ సమ్మిట్‌లో సుమారు 1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడమే సీఎం పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి నిజామాబాద్ […]

Hyderabad: వారెవ్వా.. హైదరాబాద్‌లో AI ఉపయోగించి పరీక్షల్లో కాపీయింగ్.. చివరకు సీన్ కట్ చేస్తే..?

Hyderabad: వారెవ్వా.. హైదరాబాద్‌లో AI ఉపయోగించి పరీక్షల్లో కాపీయింగ్.. చివరకు సీన్ కట్ చేస్తే..?

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి పరీక్షల్లో భారీ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న హర్యానాకు చెందిన ఇద్దరు యువకులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విద్యా వర్గాల్లో, పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హెచ్‌సీయూలో ఘటన.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ఇటీవల నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నియామక పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో హర్యానాకు […]

Bhadradri District: అక్షరాల రూ.98లక్షల విలువైన గంజాయి.. కంటైనర్‌లో తీసుకెళ్తుండగా, పోలీసులు ఎంటర్..!

Bhadradri District: అక్షరాల రూ.98లక్షల విలువైన గంజాయి.. కంటైనర్‌లో తీసుకెళ్తుండగా, పోలీసులు ఎంటర్..!

Bhadradri District:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అశ్వారావుపేట–ఖమ్మం నేషనల్ హైవేపై అచ్యుతాపురం స్టేజి వద్ద జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ కీలక పట్టుబాటు జరిగింది. అనుమానాస్పదంగా కనిపించిన తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న డీసీఎం కంటైనర్‌ను పోలీసులు ఆపి తనిఖీ చేయగా, లోపల భారీగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనం క్యాబిన్‌లో ప్రత్యేకంగా సీక్రెట్ లాకర్ ఏర్పాటు చేసి, అత్యంత చాకచక్యంగా సుమారు 200 […]

Big Stories

×