E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం.. తల్లిపై కూతురు విజయం
Panchayat Election Results: సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఇది బీఆర్ఎస్ పరిస్థితి..!
Telangana BJP: తెలంగాణ ఎంపీలపై మోదీ సీరియస్.. ఇలా అయితే కష్టం, బీజేపీ నేతలకు ప్రధాని క్లాస్
BigTV Exclusive: ఓటుకు 10 వేలు పంచుతూ అడ్డంగా దొరికిపోయి.. ఎలా పారిపోయాడో చూస్తే
CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు

CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ విజ‌యవంత‌మైన తీరు, తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌పై వారి మ‌ధ్య చ‌ర్చ కొన‌సాగింది. స‌మ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు ఒప్పందాలు […]

Congress vs BRS: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

Congress vs BRS: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఊరుమడ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గ్రామంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉదయం నుంచే వాగ్వాదాలు, ఆరోపణ-ప్రత్యారోపణలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ బూత్ సమీపంలో ఇరు పార్టీల నేతలు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో గుంపుగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ […]

Brs Activists vs Police: భద్రాద్రిలో హై టెన్షన్.. పోలీసులు వర్సస్ బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాట

Brs Activists vs Police: భద్రాద్రిలో హై టెన్షన్.. పోలీసులు వర్సస్ బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ZPHS స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్ కొనసాగుతున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్రం సమీపంలో గుమికూడి, ఓటర్లకు తమ పార్టీ గుర్తులను చూపిస్తూ ప్రచారం చేసినట్లు సమాచారం. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని గుర్తించిన పోలింగ్ అధికారి అడ్డుకోవాలని ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీస్ బలగాలు వెంటనే దిగి వచ్చి కార్యకర్తలను వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల […]

Telangana Panchayat Elections Polling-2025: తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. పలుచోట్ల ఘర్షణలు, కేంద్రాల వద్ద ఓటర్లు
Delhi News:  ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి..  రాహుల్-ప్రియాంకలతో సమావేశం,  గ్లోబల్ సమ్మిట్‌పై చర్చ

Delhi News: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. రాహుల్-ప్రియాంకలతో సమావేశం, గ్లోబల్ సమ్మిట్‌పై చర్చ

Delhi News: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. రాత్రి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో సమావేశమయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ రాజకీయాలతోపాటు, గ్లోబల్ సమ్మిట్ గురించి కీలక విషయాలను వారితో చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈసారి పర్యటనలో పార్టీ పెద్దలతోపాటు పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఏఐసీసీ భవనానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బర్త్ డే […]

DGP Shivdhar Reddy: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసు బందోబస్తు సిద్ధం.. డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivdhar Reddy: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసు బందోబస్తు సిద్ధం.. డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivdhar Reddy: తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) బి. శివధర్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరం మినహా రాష్ట్రవ్యాప్తంగా 3,800కు పైగా గ్రామ పంచాయతీలలోని దాదాపు 37,000 వార్డులకు పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు 3,000కు పైగా గ్రామ పంచాయతీలలో వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష […]

Osmania University: ఉస్మా `నయా` 100 కోట్ల నిధులతో యూనివర్సిటీ ఎలా మారబోతుందంటే..

Osmania University: ఉస్మా `నయా` 100 కోట్ల నిధులతో యూనివర్సిటీ ఎలా మారబోతుందంటే..

నిధుల్లేవు.. నియామకాల్లేవు.. తెలంగాణ ఉద్యమ జ్వాలను రగిలించిన ఉస్మానియా యూనివర్సిటీ.. కొన్నేళ్లుగా కళ తప్పింది. అలాంటి ఓయూపై.. రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. యూనివర్సిటీని.. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సంకల్పించింది. భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తూ.. రేవంత్ ప్రభుత్వం వెయ్యి కోట్లు మంజూరు చేసింది. మరి.. ఓయూని ఎలా మార్చబోతున్నారు? ఉస్మానియాకు.. పునర్వైభవం వస్తుందా? ఓయూకు పూర్వ వైభవం.. సరికొత్త ప్రణాళిక ఉవ్వెత్తున ఎగసిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి.. ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరిలూదింది. కానీ.. తెలంగాణ రాష్ట్ర […]

TG Rising Global Summit: తెలంగాణ రైజింగ్ 2047.. రాష్ట్రంలో రాబోయే గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులు ఇవే!
Electric Buses: టీజీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

Electric Buses: టీజీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ ఆర్టీసీ బస్ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి నేటితో 2 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు సుమారు 8500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారని వెల్లడించారు. ఈ పథకంతో హాస్పిటళ్లు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ఉద్యోగాలకు మహిళల ప్రయాణం పెరిగిందని చెప్పారు. […]

KTR: సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

Big Stories

×