E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
BRS Politics: డ్యామేజ్ కాకుండా బీఆర్ఎస్ ప్లాన్.. కవితపై ఎదురుదాడి, రంగంలోకి కీలక నేతలు
Hyderabad News: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. తగలబడిన ఎలక్ట్రానిక్ షోరూం, ఘటన వెనుక కొత్త విషయాలు

Hyderabad News: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. తగలబడిన ఎలక్ట్రానిక్ షోరూం, ఘటన వెనుక కొత్త విషయాలు

Hyderabad News: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శాలిబండలోని ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో ఈ ఘటన జరిగింది. సిలిండర్లు పేలిన శబ్దాలతోపాటు మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటన వెనుక అసలేం జరిగింది? హైదరాబాద్‌లో తగలబడిన ఎలక్ట్రానిక్ షోరూం హైదరాబాద్‌ పాతబస్తీలోని శాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లాల్ దర్వాజ్ ఎక్స్‌ రోడ్డు సమీపంలోని […]

Maganti Gopinath: మాగంటి కుటుంబ వివాదం..  రేపు మరోసారి ఎమ్మార్వో విచారణ
CM Revanth Reddy: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
MLA Kadiyam Srihari: రాజీనామాపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
Hyd Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలపై ఈడీ దాడులు.. రూ.60 కోట్ల లావాదేవీలపై..?
CM Revanth Reddy: నోయిడా తరహాలో కొడంగల్.. రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

CM Revanth Reddy: నోయిడా తరహాలో కొడంగల్.. రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం రూ.103 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా కొడంగల్ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడతాయి, ప్రజలకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్‌ను తీర్చిదిద్దుతా అని అన్నారు. కొడంగల్‌లోని ప్రతీ ఎకరాకు నీరు అందిస్తామని […]

Neopolis Kokapet: హైదరాబాద్‌లో ఫస్ట్ టైమ్.. ఎకరం రూ.137 కోట్లు.. వేలంలో రికార్డు ధర
KNRUHS: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ దాడులు.. పీజీ మార్కుల గోల్ మాల్‌పై ఆరా, స్పందించిన రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి

KNRUHS: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ దాడులు.. పీజీ మార్కుల గోల్ మాల్‌పై ఆరా, స్పందించిన రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి

KNRUHS: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS)లో విజిలెన్స్ అధికారులు సంచలన తనిఖీలు చేపట్టారు. వైద్య విద్యార్థుల పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల మార్కులలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం మేరకు పీజీ పరీక్షలలో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులకు రీకౌంటింగ్ ప్రక్రియలో అక్రమంగా పాస్ మార్కులు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ బ్రాంచ్ కార్యాలయాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని లోతుగా తనిఖీ చేస్తున్నారు. అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ […]

Etela vs Bandi Sanjay: ఈటెల వర్సెస్ బండి! కరీంనగర్ కమలదళంలో అంతర్గత పోరు
Jupally Krishna Rao: ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం: మంత్రి జూపల్లి
Hyderabad News: అర్ధరాత్రి వేళ సీపీ సజ్జనార్‌ తనిఖీలు.. రౌడీ షీటర్ల ఇళ్లలో, షాపుల ఓనర్లకు వార్నింగ్
Rangareddy News: రంగారెడ్డి జిల్లాలో సర్టిఫికెట్ల అమ్మకాలు..  50 వేలకు పదో తరగతి,  75 వేలకు ఇంటర్
Telangana Local Body Elections: స్థానిక ఎన్నికల ఇష్యూకు ఎండ్ కార్డు..! హైకోర్టులో విచారణ

Big Stories

×