BigTV English
Good News : ఉచితంగా రూ.కోటి బీమా.. ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ..
Gelatin Explosives Items: సాల్వో నుంచే టెర్రరిస్టులకు జిలెటిన్‌ స్టిక్స్‌.. బయటపడ్డ అసలు నిజాలు

Gelatin Explosives Items: సాల్వో నుంచే టెర్రరిస్టులకు జిలెటిన్‌ స్టిక్స్‌.. బయటపడ్డ అసలు నిజాలు

Gelatin Explosives Items: ఛత్తీస్‌గఢ్‌కు చేరుతున్న జెలిటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలపై నిగ్గు తేల్చారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే మావోయిస్టులకు పేలుడు పదార్థాలు చేరుతున్నట్లు గుర్తించారు. కీసరలోని సాల్వో కంపెనీ నుంచే మావోయిస్టులకు.. పేలుడు పదార్థాలను సప్లై చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇటీవల మావోయిస్టులకు జెలిటిన్ స్టిక్ సరఫరా చేస్తున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కొంతకాలం ఆర్ఎంపీగా పని చేసిన రాము, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రభుత్వ […]

CM Revanth Reddy: కేసీ తో రేవంత్ భేటీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో హై టెన్షన్
KCR: ఫామ్‌హౌస్‌లో రెండుగంటలపాటు చర్చ.. కేటీఆర్‌కు ఆదేశాలు, కవిత విషయం నేను చూస్తా..?
Milla Magee: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
KTR: కవిత కొత్త పార్టీ? కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ
ECET-2025 Results: తెలంగాణ ఈసెట్-2025  రిజల్ట్స్ వచ్చేశాయ్.. ర్యాంక్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Kaleshwaram Pushkaralu: కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు.. 15 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్‌

Kaleshwaram Pushkaralu: కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు.. 15 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్‌

Kaleshwaram Pushkaralu: జై శంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో.. మే 15న ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు.. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మహదేవవూర్-కాళేశ్వరం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం రూట్ వన్-వే మార్గంగా మార్చడంలో 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి పోలీసులు తీసుకున్న ఆనాలోచిత కారణంగా.. భక్తులు ఐదుగంటల పైగా అడవి మార్గంలో చిక్కుకుపోయి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. […]

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. వచ్చేవారం భారత్‌కు ప్రభాకర్‌‌రావు!
Telangana Govt: రిజిస్ట్రేషన్ల శాఖలో ‘స్లాట్ బుకింగ్’.. వచ్చే నెల రెండు నుంచి

Telangana Govt: రిజిస్ట్రేషన్ల శాఖలో ‘స్లాట్ బుకింగ్’.. వచ్చే నెల రెండు నుంచి

Telangana Govt: ఆస్తుల క్రయ-విక్రయాలపై కొత్త పద్దతిని తీసుకొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. జూన్ రెండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టనుంది. ఈ విషయాన్ని స్వయంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్లాట్ బుకింగ్ విధానమంటే ఏంటి? ఆస్తులు అమ్మకోవడానికి గానీ, కొనుగోలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పద్దతి తీసుకొచ్చింది. అదే స్లాట్ బుకింగ్ విధానం. దీనివల్ల డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి […]

Kamareddy News: భార్య లేని లోకంలో ఉండలేక.. యాసిడ్‌ తాగి భర్త ఆత్మహత్య, కామారెడ్డి జిల్లాలో దారుణం
Milla Magee: మిస్ వరల్డ్ నుంచి నిష్క్రమించిన మిస్ ఇంగ్లాండ్.. తనని అలా చూశారంటూ ఆరోపణ
CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రాష్ట్రంలోని కీలక విషయాలు చర్చించిన సీఎం

Big Stories

×