E-Paper
Advertisement
యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. తిరుమల మోడల్ అనుసరించాలని ఆదేశం!
హైదరాబాద్‌లో మీ డ్రైవింగ్ స్టైల్ మార్చుకోకపోతే ఇక అంతే.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్..!

హైదరాబాద్‌లో మీ డ్రైవింగ్ స్టైల్ మార్చుకోకపోతే ఇక అంతే.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్..!

Hyderabad Traffic: స్వేచ్చ బ్యూరో: మీ రక్షణ కోసమే నిబంధనలు అని అధికారులు నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా చాలామంది వాహనదారులు వాటిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతోపాటు దారిన వెళుతున్న వారి జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. గత ఒక్క సంవత్సరంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,679 రోడ్డు ప్రమాదాలు జరుగగా 294మంది మృత్యువాత పడ్డారు. మరో 2,950మంది గాయపడ్డారు. యాక్సిడెంట్లు ఎక్కువగా రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించక పోవటం వల్లనే జరిగాయని అధికారులు చెబుతున్నారు. 43.76లక్షల వాహనాలు.. […]

బీఆర్ఎస్ లో సర్వే కలకలం.. ఆ లీడర్ల లిస్ట్ రెడీ చేసిన కేటీఆర్.. వారికి నో టికెట్!
IAS Transfers: 28 నెలలు.. 23 సార్లు ఇవి ప్రభుత్వ బదిలీలా.. లేక వారాంతపు సంతలా..?
కాంగ్రెస్ రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ-హరీష్‌రావు ఎద్దేవా
Health Scheme: భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులేనా.. అయితే మీకు ఈ రూల్ వర్తించదు..?
బెంగాల్ లోనే అధికారంలోకి వచ్చాం.. ఇక్కడ రాలేమా?- నితిన్ నబీన్
రైతన్నలకు ఊరట.. 23 రాష్ట్రాలకు ఐఎండీ హై అలర్ట్.. ఏ క్షణమైనా భారీ వర్షాలు!

రైతన్నలకు ఊరట.. 23 రాష్ట్రాలకు ఐఎండీ హై అలర్ట్.. ఏ క్షణమైనా భారీ వర్షాలు!

Rain Alert: దేశవ్యాప్తంగా వాతావరణం శరవేగంగా మారిపోతోంది. ఎండల తీవ్రతతో అల్లాడిన జనానికి ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు దేశాన్ని చుట్టేస్తున్నాయి. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ దాటుకుంటూ నేపాల్ సరిహద్దుల వరకు ఇవి విస్తరించాయి. రాబోయే రెండు రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి మరింత బలంగా వ్యాపించనున్నాయి. దీనికి తోడు, జూలై 2 నుండి వాయువ్య భారతదేశంలో కొత్తగా ఒక ‘పశ్చిమ అవాంతరం’ క్రియాశీలకం కాబోతోంది. […]

మంత్రి శ్రీధర్‌బాబు దంపతులపై AI వీడియో.. రంగంలోకి పోలీసులు
విద్యార్థులకు తీపి కబురు.. ఇకపై ప్రతి నెలా రూ.250 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్!
భూమిలో పండుతున్న బంగారం.. వరంగల్ జిల్లాలోని ఆ ఆరు ఎకరాల మిస్టరీ ఏంటి?
తెలంగాణలో అన్నదాతలకు శుభవార్త.. రైతు భరోసా నిధులు విడుదల, బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు

తెలంగాణలో అన్నదాతలకు శుభవార్త.. రైతు భరోసా నిధులు విడుదల, బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు

Rythu Bharosa: తెలంగాణలో రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ ప్రభుత్వం. ఇవాళ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి. మధిరలో రైతు ఆశీర్వాద సభ పెట్టి  నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. అనుకోకుండా సభ వాయిదా పడడంతో రైతుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో అన్నదాతలకు శుభవార్త..  కొత్తవారికి అవకాశం తెలంగాణలో అన్నదాతలకు బిగ్ రిలీఫ్. మొదట చెప్పినట్టుగానే జూన్ 30న రైతులను రైతు భరోసా నిధులను […]

HCA Notice: క్రికెటర్ గౌరవ్ శర్మ ఫిర్యాదుతో కదిలిన బీసీసీఐ.. అసలు దందా బట్టబయలు..?
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాదే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా

Big Stories

Advertisement
×