E-Paper
Advertisement
కార్మిక దినోత్సవం.. గంటల తరబడి పనిచేస్తున్న శ్రామికులు.. ఆ ‘ఎనిమిది గంటల’ హక్కు ఎక్కడ?
పటాన్‌చెరు రోడ్డుపై ఖరీదైన హస్కీ జాతి శునకాలు.. ఎండ వేడిమికి తట్టుకోలేక, ఒకటి మృతి మరికొన్నింటిని
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. మ‌రో 3 రోజులు వడగళ్ల వానలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలర్ట్!

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. మ‌రో 3 రోజులు వడగళ్ల వానలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలర్ట్!

Heavy Rains: ద్రోణి (Trough) ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా కురవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అకాల వర్షాలు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, రైతన్నలను మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. విస్తరించనున్న […]

TG : మంత్రులకు ఆ పవర్ కట్?
KCR : పెద్దాయనకు ఇబ్బందులు.. బాధపెట్టొద్దని రిక్వెస్ట్!
అప్పుల ఊబిలో ఆఫీసర్ల హంగులు.. మల్కాజ్‌గిరి మున్సిపల్ సత్తా ఇదేనా..?

అప్పుల ఊబిలో ఆఫీసర్ల హంగులు.. మల్కాజ్‌గిరి మున్సిపల్ సత్తా ఇదేనా..?

Electric Vehicles: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని సుమారు కోటిన్నర మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో రోజురోజుకి తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు సమకూరకపోవటంతో కార్పొరేషన్లు దీర్ఘకాలికంగా పలు ఖర్చులను తగ్గించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే విభాగాధిపతులకు, ఇతర జోన్, సర్కిల్ స్థాయి అధికారులకు ఎలక్ట్రిక్ వాహానాలను కొనుగోలు చేసేందుకు సిద్దమైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల బాటలోనే మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ నడుస్తుంది. ఎంఎంసీ పరిధిలో […]

సర్కారు బడి సత్తా అంటే ఇదే.. పదవ తరగతి ఫలితాల్లో మంథన్ గోడ్ పాఠశాల రికార్డులు..!
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా..? కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారంటే?
వైన్స్ సిండికేట్‌ దందాకు ఎక్సైంజ్ అధికారి వత్తాసు.. కమలాపూర్‌లో జోరుగా లిక్కర్ దందా..!

వైన్స్ సిండికేట్‌ దందాకు ఎక్సైంజ్ అధికారి వత్తాసు.. కమలాపూర్‌లో జోరుగా లిక్కర్ దందా..!

Excise Raids: స్వేచ్ఛ బ్యూరో: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఎక్సైజ్ శాఖ చర్యలు వివాదాలకు కేంద్రంగా మారాయి. గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఇటీవల నిర్వహించిన దాడులు, అనంతరం యజమానులను హనుమకొండ ఎక్సైజ్ కార్యాలయానికి హాజరుకావాలని జారీ చేసిన ఆదేశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఎంఆర్‌పీ ధరలకు మద్యం కొనుగోలు చేసి స్వల్ప లాభంతో విక్రయిస్తున్న వ్యాపారులపైనే చర్యలు తీసుకోవడం వెనుక సిండికేట్ ఒత్తిడి ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధిక ధరలకు విక్రయాలు మండలంలోని […]

ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్, హరీశ్ రావును ఇరికించే కుట్ర.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్
గ‌తం కంటే రెట్టింపు.. మే 10 వరకూ డెడ్ లైన్.. జర్నలిస్టులకు మంత్రి బంపరాఫర్!

గ‌తం కంటే రెట్టింపు.. మే 10 వరకూ డెడ్ లైన్.. జర్నలిస్టులకు మంత్రి బంపరాఫర్!

Journalist Accreditations: తెలంగాణలో అర్హులైన ప్ర‌తి జ‌ర్న‌లిస్ట్‌కు అక్రిడిటేష‌న్లు మంజూరు చేసేందుకు ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంద‌ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు పాత్రికేయుల‌కు ఆరోగ్యంతోపాటు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని అన్నారు. గురువారం స‌మాచార శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌ర్న‌లిస్టుల‌కు కొత్త అక్రిడిటేషన్ కార్డుల‌ను మంత్రి అంద‌జేశారు. గ‌త ప్ర‌భుత్వం 32,500 మందికి అక్రిడిటేష‌న్లు ఇచ్చే అవ‌కాశం ఉన్నా 23,352 కే ప‌రిమితం చేసింద‌ని మండిపడ్డారు. […]

కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.కొనుగోలులో జాప్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరవకపోవడం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారని, వర్షాలకు ధాన్యం తడిసిపోతోందని ఆయన ఆరోపించారు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులతో […]

స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్ కల్తీ పాల కోటపై అధికారుల పంజా..!
ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండొద్దు.. అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండొద్దు.. అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇంధన శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులను వివరించారు.  ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ […]

Big Stories

×