E-Paper
Advertisement
CM Revanth Reddy: ఆ ఉద్యోగుల సెలవులు రద్దు, వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకోండి.. సీఎం రేవంత్ అత్యవసర ఆదేశాలు

CM Revanth Reddy: ఆ ఉద్యోగుల సెలవులు రద్దు, వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకోండి.. సీఎం రేవంత్ అత్యవసర ఆదేశాలు

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సైన్యానికి మనం ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగం అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే, ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. సీఎం రేవంత్ అత్యవసర సమావేశం  ఆపరేషన్ సిందూర్ […]

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపి కబురు..  ఇంటికి లక్ష
CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్..  కేబినెట్ విస్తరణ అంటూ ఊహాగానాలు
Rain Alert: మళ్లీ ఈ రాత్రికి భారీ వర్షం.. ఈ జిల్లాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన భారీ వర్షం..
Nandini Gupta: హైదరాబాద్ వచ్చిన.. ఈ బ్యూటీ బొమ్మ హిస్టరీ పెద్దదే!
OMC Case: ఓఎంసీ కేసులో నిర్దోషిగా సబితా ఇంద్రారెడ్డి.. గాలి మాత్రం మళ్లీ జైలుకే..

OMC Case: ఓఎంసీ కేసులో నిర్దోషిగా సబితా ఇంద్రారెడ్డి.. గాలి మాత్రం మళ్లీ జైలుకే..

OMC Case: అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు వచ్చినట్టయింది. న్యాయవ్యవస్థకు ప్రత్యేక ధన్యవాదాల: సబితా ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి […]

TGSRTC: ఆర్టీసీ సమ్మె వాయిదా.. సీఎం రేవంత్ సక్సెస్..
Maoists : మావోయిస్టుల దగ్గర ఆ ఇంజెక్షన్లు.. కర్రెగుట్టల్లో కలవరం
Aghori: అఘోరీ మగాడేరా బుజ్జి.. డాక్టర్ రిపోర్ట్ చూస్తే షాకే
Hyderabad News: నాగోల్‌లో భారీ అగ్నిప్రమాదం.. తగలబడుతున్న గుడిసెలు
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్‌ యువ వికాసం పథకం అప్‌డేట్స్, పెండింగ్‌లో ఆ దరఖాస్తులు?
Telangana RTC: చీలిన ఆర్టీసీ సంఘాలు.. సీఎం రేవంత్ సూచన.. అసలేం జరిగింది?
Hyderabad Metro: మళ్లీ హైదరాబాద్ మెట్రోలో సమస్య.. ఎక్కడికక్కడ మెట్రో స్టాప్.. ఆ తర్వాత?

Hyderabad Metro: మళ్లీ హైదరాబాద్ మెట్రోలో సమస్య.. ఎక్కడికక్కడ మెట్రో స్టాప్.. ఆ తర్వాత?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. మియాపూర్ – ఎల్బీనగర్ కారిడార్‌లో మెట్రో రైలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రోలో సాంకేతిక లోపం గుర్తించిన అధికారులు వెంటనే రైలును నిలిపేశారు. సాంకేతిక లోపంతో రైలు స్టేషన్‌లోనే నిలిచిపోవడంతో ప్రయాణికుల్ని లోపలికి అనుమతించకుండా మెట్రో సిబ్బంది తాత్కాలికంగా అడ్డుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికే టిక్కెట్లు తీసుకున్న ప్రయాణికులకు రీ ఫండ్‌ ప్రాసెస్‌ […]

Jubileehills Crime: జూబ్లీహిల్స్‌లో బూతు దందా.. మరో సెక్స్ స్కాండల్ వెలుగులోకి..

Big Stories

Advertisement
×