E-Paper
Advertisement
స్కూల్ ఫీజుల దోపిడీపై చేతులెత్తేసిన ప్రభుత్వం.. నివేదిక ఇచ్చినా సర్కార్ గప్‌ చుప్..!

స్కూల్ ఫీజుల దోపిడీపై చేతులెత్తేసిన ప్రభుత్వం.. నివేదిక ఇచ్చినా సర్కార్ గప్‌ చుప్..!

School Fees: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో ఈ విద్యాసంవత్సరం కూడా తల్లిదండ్రులకు భారీ వడ్డన తప్పేలా లేదు. మరో రెండు వారాల్లో కొత్త విద్యాసంవత్సరం(2026-27) ప్రారంభం కానుండటంతో, స్కూల్ ఫీజుల దోపిడీపై సర్కార్ చేతులెత్తేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు విద్యాశాఖ, ఇటు తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించినప్పటికీ ఈ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిసి, మరో రెండు […]

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. ఫ్రెండ్స్‌ని కాపాడే ప్రయత్నంలో, మృతుడు అనురూప్‌రెడ్డి

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. ఫ్రెండ్స్‌ని కాపాడే ప్రయత్నంలో, మృతుడు అనురూప్‌రెడ్డి

Indian student: అమెరికాలో నదులు, సరస్సులు భారతీయ యువకుల పాలిట మృత్యు మార్గాలుగా మారుతున్నాయా? ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ యువకులు ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరొక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని లూసియానా ప్రాంతంలో  తెలుగు విద్యార్థి మృతి అమెరికాలోని లూసియానాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. స్నేహితులను కాపాడే ప్రయత్నంలో తెలుగు వ్యక్తి అనురూప్‌ రెడ్డి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. టొరోడో […]

కుర్ర ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వార్నింగ్..!
కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి.. జూన్ సెకండ్ వీక్‌లో కేబినెట్ విస్తరణకు అవకాశం

కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి.. జూన్ సెకండ్ వీక్‌లో కేబినెట్ విస్తరణకు అవకాశం

Hyderabad: దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం మొదలైందా? తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో అధికార ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించిందా? ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. శంషాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో భేటీ సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ మీదుగా కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్తున్నారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు […]

కవిత పార్టీ వెనుక సీఎం చంద్రబాబు.. అందుకే జెండాలో పసుపు కలర్, టీఆర్ఎస్ చీఫ్ ఏమన్నారు?
చిరంజీవిని చూశాం.. విజయ్‌ని గమనించాం.. తెలంగాణలో అధికారంలోకి వస్తాం-కవిత కీలక వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు,  అసలేం జరిగింది?
యూత్ డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీని నిలదీయండి.. ముషీరాబాద్ వేదికగా కేటీఆర్ సంచలన పిలుపు!

యూత్ డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీని నిలదీయండి.. ముషీరాబాద్ వేదికగా కేటీఆర్ సంచలన పిలుపు!

KTR: బ్యూరో స్వేచ్ఛ: యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై రాహుల్ గాంధీని నిలదీయాలని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీని తీసుకువచ్చి అడ్డగోలు హామీలిచ్చి ఆ తరువాత అందరినీ దగా చేశారన్నారు. రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్ల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి, విద్యావంతులైన యువకులతో కూడా ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా కనీసం […]

మీనాక్షి నటరాజన్‌తో జగ్గారెడ్డి భేటీ.. అసలు నిజాలు ఇవే!
ఇది దొరల ప్రభుత్వం కాదు.. పేదోడి సర్కార్.. కేసీఆర్ పాలనపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

ఇది దొరల ప్రభుత్వం కాదు.. పేదోడి సర్కార్.. కేసీఆర్ పాలనపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

housing scheme: స్వేచ్ఛ బ్యూరో: ప్రజాప్రభుత్వం పేదోళ్ల పక్షపాతిగా వ్యవహరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ..పేదల కష్టాలు తెలిసిన సర్కార్…ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రజల అభిప్రాయాలను, ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. ఇది దొరల ప్రభుత్వం కాదని నొక్కి చెప్పారు. ఇక ప‌ట్ట‌ణ పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సించే ప్రాంతాల ప‌రిధిలోనే అధునాతనమైన ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టి ఇస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు. […]

రైతు డిస్కం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు.. విపక్షాలకు ఇచ్చిపడేసిన సీఎం రేవంత్
నెక్స్ట్ వచ్చేది మేమే.. కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్ హాట్ కామెంట్స్

నెక్స్ట్ వచ్చేది మేమే.. కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్ హాట్ కామెంట్స్

KTR Criticism: తెలంగాణలో కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. అధికారం లోకి వచ్చాక అన్ని వర్గాలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి.. మోసం చేశారని […]

రైల్వే పట్టాలు కోసేయమంటే అరెస్ట్ చేయక హారతి ఇస్తారా? బాల్క సుమన్‌పై శివసేన రెడ్డి ఫైర్!
ఓటర్ల జాబితా సవరణపై.. కాంగ్రెస్ హై అలర్ట్.. మీనాక్షి నటరాజన్ అత్యవసర సమీక్ష

Big Stories

×