E-Paper
Advertisement
అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైడ్రా వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైడ్రా అనేది సీఎం చేతిలో బ్లాక్‌మెయిలింగ్, వసూళ్ల సాధనంగా, తొమ్మిది తలల విషసర్పంలా మారిందని ధ్వజమెత్తారు. పేదల ఇళ్లను కూల్చి వేస్తూ వేలాది కుటుంబాలను రోడ్డున పడేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తున్నారని.. కానీ ఒక్క కొత్త ఇల్లు […]

టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీ ఫీజు బకాయిలపై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్!
ఎంతటి వారినైనా.. అస్సలు వదిలిపెట్టం.. హైడ్రా వివాదంపై సీఎం క్లారిటీ!
శివరాజ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీపై కీలక చర్చ!
తెలంగాణ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. టీవీ ఆర్టిస్టులకు ‘సర్కార్ బంపర్ ఆఫర్!
ఢిల్లీ వేదికగా రేవంత్, కేటీఆర్ రహస్య బంధం.. బయటపెట్టిన ఎంపీ అరవింద్!
న్యూజెర్సీలో ఘోరం రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా మహిళ మృతి, ఘటన ఎలా జరిగింది?
ఉద్యోగం కోసం అమ్మవారికి బయోడేటా ఇచ్చిన యువకుడు.. అందులో ఏం రాశాడంటే?
బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణ అంతా భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఒకటే కుమ్ముడే
మీ అపార్ట్‌మెంట్ మీ సొంతం కాదు.. హైదరాబాదీలకు అధికారులు షాక్, ఏమిటీ ఈ సెక్షన్ 22A?

మీ అపార్ట్‌మెంట్ మీ సొంతం కాదు.. హైదరాబాదీలకు అధికారులు షాక్, ఏమిటీ ఈ సెక్షన్ 22A?

Hyderabad City: హైదరాబాద్‌వాసులకు షాకింగ్ న్యూస్. చిన్న అపార్టుమెంటు కొనుగోలు చేశారా? మళ్లీ దాన్ని అమ్ముకోవాలని (రీసేల్)ప్రయత్నాలు చేస్తున్నారా? సెక్షన్ 22 ఏ జాబితా కింద ఉంటే అమ్ముకోవడం అస్సలు కుదరదు. అలాంటి వారిని రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరని సబ్‌ రిజిస్ట్రార్‌లు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని చెబుతున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. హైదరాబాద్ సిటీలో ఫ్లాట్ కొనుగులు చేశారా? అది మీ సొంతం కాదని తేల్చి చెబుతున్నారు అధికారులు. […]

ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు- ఏవీ రంగనాథ్

ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు- ఏవీ రంగనాథ్

AV Ranganath: తెలంగాణలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా సంపూర్ణంగా రాజ్యాంగబద్ధంగానే తన విధులు నిర్వర్తిస్తోందని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నిజాయితీ, నిర్భయత్వమే తమకు నిజమైన ధైర్యమని, ల్యాండ్ మాఫియా కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారీగా కాపాడిన ప్రభుత్వ భూములు ఆర్టికల్ 21, 48A ప్రసాదించిన హక్కులు, విధుల ప్రకారమే తాము అడుగులు వేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. గత రెండేళ్లలో […]

రంగనాథ్ మంచి, చెడు రెండూ చేశారు.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు!
హైదరాబాద్‌ ప్రజలకు ‘హైడ్రా’ అవసరం.. ఎంపీ చామల!

Big Stories

Advertisement
×