E-Paper
Advertisement
డేంజర్ జోన్‌లోకి తెలంగాణ.. ఈ సారీ ముందస్తు చర్యలు నిల్!
జనగామలో అబార్షన్ తర్వాత తల్లి మృతి.. ఆడపిల్ల పుట్టడం నేరమా అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న ‘బిగ్ టీవీ’ యాంకర్
విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

Students Holidays: ఆగష్టు నెల విద్యార్థులకు పండగే పండగ. ఎందుకంటే ఏకంగా డజను సెలవులు రాబోతున్నాయి. పండగలేవీ లేవు కదా.. అన్ని సెలవులు ఎలా అని భావిస్తున్నారా? అక్కడికే వచ్చేద్దాం. స్వాతంత్య్ర దినోత్సవం, బోనాలు, మిలాద్-ఉన్-నబి వంటి పండుగలు రావడంతో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. ఇప్పుడు ఆ జాబితాను చూద్దాం. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు-ఏపీ-తెలంగాణల్లోని విద్యార్థులకు శుభవార్తం. స్కూల్, కాలేజీలు మొదలైన రెండు నెలలకే విద్యార్థులకు సెలవులు మొదలయ్యాయి. ఈసారి ఆగష్టు నెల విద్యార్థులకు […]

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు, ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్
సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!
జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!
సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!
కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

Karnataka Dams: తుంగభద్రపై అక్రమంగా కర్నాటక ప్రభుత్వం డ్యామ్‌లు నిర్మిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మండిపడ్డారు. కృష్ణా, భీమా ప్రాజ్టెల నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని , ఫ్యూచర్‌లో తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల సందర్శనకు మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, లక్ష్మారెడ్డి, నిరంజన్‌ రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ బృందం ఆదివారం వెళ్లింది. కర్ణాటకలోని గూడూరు వద్ద కృష్ణానదిపై అక్రమంగా ఏర్పాటు […]

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!
‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!
ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!

ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!

Sridhar Babu: స్వేచ్ఛ బ్యూరో: ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)–2.0లో తెలంగాణకు ప్రాధాన్యత నివ్వాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. దేశంలోనే అగ్రగామి సెమీకండక్టర్ చిప్ డిజైన్‌ కేంద్రంగా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీలు) ప్రధాన నిలయంగా హైదరాబాద్‌ ఎదిగిందని ఆయన వెల్లడించారు. మలి దశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులకు తెలంగాణాను సహజ ఎంపికగా గుర్తించాలని ఆయన అన్నారు. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన ‘రైజింగ్ భారత్ సమ్మిట్ – సౌత్ ఎడిషన్’ ఛర్చాగోష్టిలో పాల్గొన్నారు. తెలంగాణ ఒక […]

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!
అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు?.. బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్!
ఖమ్మంలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×