E-Paper
Advertisement

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!
Advertisement

Srisailam Traffic: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట (బ్రహ్మగిరి) నుంచి లింగాలగట్టు వరకు వాహనాల బారులు తీరుతున్నాయి. దాదాపుగా శ్రీశైలం ఎంట్రన్స్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుసగా రెండు రోజుల సెలవులు ఉండటంతో శ్రీశైలంకి భక్తులు తరలి వస్తున్నారు.

భక్తులకు తీవ్ర ఇబ్బందులు

దీంతో 15 నుండి 20 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు, ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకొని నకకయాతన పడుతున్నారు. వాహనదారులు రహదారిపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Also read: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక.. రద్దు కాబోతున్న సంక్షేమ పథకాలు ఇవే!

స్థానికులు డిమాండ్..

ఈ భారీ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు వెంటనే చర్యలు చేపట్టాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వాహనదారులు పోలీసులుకు విజ్ఞప్తి చేస్తున్నారు. వరుసగా రెండురోజుల పాటు సెలవులుండటంతో దైవదర్షనం కోసం భక్తులు తరలి వస్తున్నారు.

Advertisement

Also read: తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?

Tags

Related News

చోడవరంలో దారుణం.. భర్తను నరికి చంపి, తల వద్ద దీపం పెట్టిన భార్య!

గుండెల్లో బలమైన అజెండా ఉండాలి.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

తిరుపతి స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత.. అప్రమత్తమైన కలెక్టర్, ఎస్పీ!

ఏపీలో మెగా DSC అక్రమాల సెగ.. నలుగురు టీచర్లు సస్పెండ్!

చంద్రబాబు ప్రభుత్వంపై బొత్స ఘాటు వ్యాఖ్యలు.. మళ్లీ బ్రిటీష్ పాలన తలపించేలా..

పెమ్మసాని ఫొటో మార్ఫింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంబటికి హైకోర్టు సమన్లు!

వ్యక్తిగత దూషణలు చేయవద్దు.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×