E-Paper
Advertisement

వర్షాలకోసం నాగార్జున సాగ‌ర్‌లో సీఎం రేవంత్ వరుణ యాగం!

వర్షాలకోసం నాగార్జున సాగ‌ర్‌లో సీఎం రేవంత్ వరుణ యాగం!
Advertisement

Varuna Yagam: సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలకోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10వ తేథీన నాగార్జున సాగ‌ర్‌లో వరుణ యాగం చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరుణ యాగానికి చేయడానికి ముహూర్తం ఆగ‌స్టు 10వ తేదీని యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు మరియు వేద పండితులు, సిద్ధాంతిలు కలిసి ఫిక్స్ చేశారు. దీంతో నాగార్జునసాగర్‌ డ్యామ్‌ తీరంలోని విజయవిహార్‌ ప్రాంగణంలో యాగం నిర్వ‌హించాలని సీఎం నిర్ణయించారు.

Also Read: పేరు మార్చుకుంటే నిజంగానే అదృష్టం మారుతుందా?

రాష్ట్ర ప్రజల కోసం..

Advertisement

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువుల నిర్వహ‌ణ‌ చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, రాష్ట్రంలోని ప్రజలకు పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు చేయాలని సీఎం తెలిపారు. దీనికోసం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ ‌రెడ్డి సారథ్యంలో వరుణ యాగం చేయనున్నారు. యాగం అనంత‌రం మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గోననున్నారు.

Also Read: తెలంగాణ ప్రజలకు హై అలర్ట్.. రేపు ఆటోలు, క్యాబ్‌లు, స్విగ్గీ, జొమాటో సేవలు బంద్!

Tags

Related News

పొత్తులు లేవు.. ఒంటరిగానే బరిలోకి.. జనసేనకు తెలంగాణ బీజేపీ షాక్!

విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. గన్నవరం మెట్రో లైన్‌పై కీలక ముందడుగు!

తెలంగాణ ప్రజలకు హై అలర్ట్.. రేపు ఆటోలు, క్యాబ్‌లు, స్విగ్గీ, జొమాటో సేవలు బంద్!

జగిత్యాల జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం

నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా లేదా?.. ప్రియుడితో భార్య చాటింగ్ వైరల్!

మగవాళ్లకు బిగ్ రిలీఫ్ .. గ్రేటర్ పరిధిలో కొత్తగా 75 సిటీ బస్సులు

ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టుతో కాంగ్రెస్ హై అలర్ట్.. ప్రతిపక్షాలను దెబ్బకొట్టేందుకు సర్కార్ బిగ్ స్కెచ్!

Big Stories

Advertisement
×