E-Paper
Advertisement

రాఖీ పండుగ వేళ తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఇక మహిళలకు పండగే?

రాఖీ పండుగ వేళ తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. ఇక మహిళలకు పండగే?
Advertisement

Rakhi Special: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళల కోసం తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్టంలో మహిళలకోసం 5,000 ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలిచ్చారు. దీనికోసం ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

240 ప్రత్యేక బస్సులు

గత ఏడాదితో పోలిస్తే ఈ సారీ 240 ప్రత్యేక బస్సులు అదనంగా నడుపుతున్నామని మంత్రి పొన్నం తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులు ఎర్పాటు చేయాలని తెలిపారు. ఆగస్టు 30 మధ్యాహ్నం నుంచి 31 వరకు తిరుగు ప్రయాణాల రద్దీ ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

Advertisement

Also read: ఇంటినే డిస్కోలా మార్చేసే..బ్లూటూత్ స్పీకర్

మహాలక్ష్మి ఉచిత బస్సు..

మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాల పొన్నం ప్రభాకర్ తెలిపారు. పండుగవేళ ప్రతి మహిళ బస్సు సౌకర్యాలను వినియోగించుకోవాలని మంత్రి పోన్నం తెలిపారు.

Advertisement

Also read: Vi రూ.2,249 vs BSNL రూ.2,799.. ఏడాదంతా పండగే.. కానీ రెండిట్లో ఏది బెస్ట్?

Tags

Related News

నేపాల్లో హైదరాబాద్ యువతి మిస్సింగ్.. డీఆర్​డీవో మాజీ డైరెక్టర్​ సహా.. మరో 30 మంది సేఫ్!

కేటీఆర్‌కు అరుదైన గౌరవం.. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం!

తుమ్మిడిహట్టిపై బిగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 1న ఢిల్లీలో సీడబ్ల్యూసీ కీలక భేటీ!

ఎల్‌నినో ఎఫెక్ట్ ఎండిపోయిన చెరువులు.. చేపపిల్లల పథకం ఉన్నట్టా లేనట్టా..?

రాయదుర్గంలో ఐకానిక్ యూనిటీ మాల్‌.. రెండు వేల కోట్లతో ట్విన్ టవర్స్, ఎన్ని ప్రత్యేకలో తెలుసా?

ఆంధ్ర వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

గుట్టుచప్పుడు కాకుండా.. ఇంట్లోనే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కలకలం

Big Stories

Advertisement
×