E-Paper
Advertisement

ఏపీ vs తెలంగాణ.. సాగర్‌లో మళ్లీ జల జగడం

ఏపీ vs తెలంగాణ.. సాగర్‌లో మళ్లీ జల జగడం
Advertisement

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ మళ్లీ జల వివాదానికి కేంద్రంగా మారింది. ఏపీ కుడి కాల్వకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేయగా.. తెలంగాణ ఎడమ కాల్వ నుంచి అదే స్థాయిలో నీటిని రిలీజ్ చేసింది. తాగునీటి అవసరాల కోసమే అని ఏపీ కారణంగా చెబుతుండగా.. తెలంగాణ మాత్రం KRMB అనుమతి, కోఆర్డినేషన్ లేకుండా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో.. కృష్ణా జలాల వినియోగంపై KRMB కీలక నిర్ణయాన్ని సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. ఎల్‌నినో పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వాడాలని బోర్డు ఇప్పటికే సూచించింది.

Advertisement

Also read: నేపాల్లో హైదరాబాద్ యువతి మిస్సింగ్.. డీఆర్​డీవో మాజీ డైరెక్టర్​ సహా.. మరో 30 మంది సేఫ్!

అసలు సమస్య కాదా?

కీలక సమయంలో త్వరగా తీసుకోవాల్సిన నిర్ణయం వాయిదా పడితే.. రాష్ట్రాలు తమ దారిన తాము నీటిని విడుదల చేసుకోవడమే పరిష్కారమా? ప్రతి అత్యవసర పరిస్థితికి స్పష్టమైన విడుదల ప్రొటోకాల్ లేకపోవడమే అసలు సమస్య కాదా? జల వివాదానికి పరిష్కారం కావాలంటే.. రాజకీయ ఆరోపణలు కాదు, పారదర్శక లెక్కలు, రియల్‌టైమ్ పర్యవేక్షణ, వేగవంతమైన KRMB నిర్ణయాలే అవసరం అన్న వాదనైతే వినిపిస్తోంది.

Tags

Related News

మహిళల దుస్తులపై తీర్పులు.. ఆ దుస్తుల్లో రాఖీ కట్టడం ఏంటని కంగనా ఫైర్!

టార్గెట్ సీఎం.. కూటమి సర్కార్‌కు జగన్ సవాల్

బీజేపీ.. జనసేన కొండా ప్లాన్ ఏంటి?

హిజాబ్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

UPIకి పదేళ్లు.. ఖర్చు చేయడం కూడా ఈజీ చేసిందా?

వివాదంలో ఇరుముడి.. ఆ సీన్స్ తీసేస్తారా?

సాదిక్ ఖాన్ వెనుకున్నది ఎవరు? లవ్ జిహాద్ కోసమే.. సౌజన్య భర్త హత్య?

Big Stories

Advertisement
×