E-Paper
Advertisement

Indigo Flight: భయపెట్టిన మరో విమానం.. ఇంధనం లేకుండా గాల్లో చక్కర్లు, చివరికి..

Indigo Flight: భయపెట్టిన మరో విమానం.. ఇంధనం లేకుండా గాల్లో చక్కర్లు, చివరికి..
Advertisement

Indigo Flight: నిన్న బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఇండిగో ఫ్లైట్‌లో పైలట్లు మే కాల్ ఇచ్చారు. గువాహటి నుంచి చెన్నై వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బందికి మేడే కాల్ ఇచ్చారు. దీంతో ఫ్లైట్ ల్యాండింగ్‌కు వెంటనే ఏర్పాట్లు చేశారు. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో 168 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఎదైనా ఆకస్మాత్తుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అత్యవసర ల్యాండింగ్ కోసం మేడే కాల్ చేస్తారు. 

విమాన ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులకు వణుకు పుడుతోంది. అహ్మదాబాద్‌ ప్రమాదం తర్వాత పూటకో చోట విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వినాల్సివస్తోంది. ఈ క్రమంలో గువాహటి నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానం అత్యవసరంగా బెంగళూరులో ల్యాండ్‌ అయ్యింది. పైలట్‌ మేడే… మేడే… అని సందేశం ఇచ్చిన కొద్దిసేపటికే…. విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో తగినంత ఇంధనం లేకపోవడంతో మేడే కాల్ ఇచ్చారు పైలట్లు. దీంతో కాసేపు నరాలు తెగె ఉత్కంఠ నెలకొంది. చివరికి విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు.

Advertisement

ALSO READ: BEL: డిగ్రీ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. రూ.60వేల జీతం, డోంట్ మిస్

అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమాన పైలెట్‌ కూడా మేడే మేడే అని సందేశాలు ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సెకన్లకే విమానం కూలిపోయింది. ఇప్పుడు ఇండిగో పైలెట్‌ కూడా మేడే.. మేడే.. అని సంకేతాలు ఇవ్వడంతో.. ఏం జరుగుతుందో ఏమోనని అంతా భయపడిపోయారు. చివరికి విమానం సేఫ్‌గా ల్యాండవడంతో… అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో మొత్తం 168 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

ALSO READ: Viral Video : అంతా డ్రామా.. విమానంలో 11A సీటు కోసం గొడవ.. ఆ వీడియో ఫేక్

ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా అందులో 241 మంది స్పాట్‌లో చనిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×