E-Paper
Advertisement

Vande Bharat Trains: హైదరాబాద్ నుంచి వెళ్లే ఈ వందేభారత్ రైళ్లలో కీలక మార్పులు.. ఈ రోజుల్లో ఉండవట!

Vande Bharat Trains: హైదరాబాద్ నుంచి వెళ్లే ఈ వందేభారత్ రైళ్లలో కీలక మార్పులు.. ఈ రోజుల్లో ఉండవట!
Advertisement

South Central Railway:

వందేభారత్ రైళ్ల విషయంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్న నాలుగు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల ఆపరేషనల్ డేస్ ను సవరించింది. రైల్వే బోర్డు ఆమోదం తర్వాత దక్షిణ మధ్య రైల్వే (SCR) నాలుగు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల ఆపరేషన్ రోజులలో మార్పులను ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 4, 5 నుంచి అమలులోకి వచ్చేలా కాచిగూడ-యశ్వంత్‌పూర్ రైళ్లు ఇప్పుడు శుక్రవారాల్లో, సికింద్రాబాద్-విశాఖపట్నం రైళ్లు సోమవారాల్లో రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, టైమింగ్స్, స్టాప్‌లు మారవని వెల్లడించింది.

4 వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల ఆపరేషనల్ డేస్ మార్పు

తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే సవరించిన షెడ్యూల్ ప్రకారం, కాచిగూడ–యశ్వంత్‌పూర్–కాచిగూడ (రైలు నంబర్లు 20703/20704) రైళ్ల రాకపోకల విషయంలో కీలక మార్పులు చేశారు. డిసెంబర్ 4, 2025 నుంచి కొత్త మార్పులు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లు ఇకపై బుధవారం కాకుండా శుక్రవారాల్లో రద్దు చేయబడుతుందని వెల్లడించింది.

Advertisement

Read Also: ఇండియాలో వందే భారత్ రైళ్లే బాగా స్పీడ్ అనుకుంటిరా? కాదు.. ఈ రైలే అత్యంత స్పీడ్!

అటు సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ (రైలు నంబర్లు 20707/20708)  రైళ్ల రాకపోకలు డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై గురువారం కాకుండా సోమవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉండదని వెల్లడించింది.  ఈ రైళ్ల స్టాప్‌లు, సమయాలు,  ఫ్రీక్వెన్సీ మారలేదని SCR స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది.

Advertisement

Read Also:  ఆరేళ్ల తర్వాత మళ్లీ రాజధాని ఎక్స్‌ ప్రెస్ ఎంట్రీ, ఏ రూట్ లో అందుబాటులోకి వస్తుందంటే?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×