E-Paper
Advertisement

వైఎస్ జగన్‌ను కలిసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు.. న్యాయ పోరాటం చేస్తానని జగన్ హమీ!

వైఎస్ జగన్‌ను కలిసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు.. న్యాయ పోరాటం చేస్తానని జగన్ హమీ!
Advertisement

Priyanka Murder: ఆంధ్రప్రదేశ్‌లో మెడికో డాక్టర్ ప్రియాంక హత్య కేసు సచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే నేడు వైఎస్ జగన్ ని మెడికో ప్రియాంక తల్లిదండ్రులు కలిసారు. తమ కుమార్తెను కారుతో ఢీ కొట్టి చంపిన విషయమై జగన్‌కు ప్రియాంక పేరెంట్స్ వివరించారు.

Also Read: త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే..! పిల్ల‌ల‌ను క‌న్నాం గానీ వారి రాత‌ల‌ను క‌న్నామా?

న్యాయపోరాటం..

Advertisement

తమ కుమార్తె ప్రియాంకనున తలచుకుని వెంకటేష్, చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వారిని సముదాయించి జగన్ కొద్దిసేపు వారితో మాట్లాడి జగన్ వారికి దైర్యం చెప్పారు. అనంతరం నిందితులకు శిక్ష పడేలా చూడాలంటూ జగన్ ను ప్రియాంక కుటుంబ సభ్యులు కోరారు. దీనికి జగన్ అవసరమైన న్యాయపోరాటం చేద్దామంటూ ప్రియాంక తల్లితండ్రులకు జగన్ హమీ ఇచ్చారు.

Also Read: అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Tags

Related News

జగన్‌కు APPSC, DSC తేడా తెలీదు.. అందుకే పారిపోతున్నాడు: లోకేష్

విశాఖ వన్ టౌన్‌లో తీవ్ర విషాదం.. టీచర్ దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థిని మృతి!

అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!

ఏపీ డీఎస్సీ వివాదంపై శాసనసభలో రచ్ఛ.. ర్యాంకర్ నవీన్ ఐడీ బ్లాక్ కేసుపై స్పందించిన జగన్!

ప్రకాశంలో తీవ్ర విషాదం.. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి!

స్థానిక ఎన్నికల్లో భయపడేదే లేదు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: బొత్స

బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే మ్యాచ్.. అసెంబ్లీ తీరుపై వైఎస్ జగన్ సెటైర్లు!

Big Stories

Advertisement
×