Priyanka Murder: ఆంధ్రప్రదేశ్లో మెడికో డాక్టర్ ప్రియాంక హత్య కేసు సచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే నేడు వైఎస్ జగన్ ని మెడికో ప్రియాంక తల్లిదండ్రులు కలిసారు. తమ కుమార్తెను కారుతో ఢీ కొట్టి చంపిన విషయమై జగన్కు ప్రియాంక పేరెంట్స్ వివరించారు.
Also Read: తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే..! పిల్లలను కన్నాం గానీ వారి రాతలను కన్నామా?
తమ కుమార్తె ప్రియాంకనున తలచుకుని వెంకటేష్, చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వారిని సముదాయించి జగన్ కొద్దిసేపు వారితో మాట్లాడి జగన్ వారికి దైర్యం చెప్పారు. అనంతరం నిందితులకు శిక్ష పడేలా చూడాలంటూ జగన్ ను ప్రియాంక కుటుంబ సభ్యులు కోరారు. దీనికి జగన్ అవసరమైన న్యాయపోరాటం చేద్దామంటూ ప్రియాంక తల్లితండ్రులకు జగన్ హమీ ఇచ్చారు.
Also Read: అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!