E-Paper
Advertisement

Raj Kesi Reddy: సిట్ అదుపులో రాజ్ కేసీరెడ్డి

Raj Kesi Reddy: సిట్ అదుపులో రాజ్ కేసీరెడ్డి
Advertisement

Raj Kesi Reddy: రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను సిట్ అదుపులోకి తీసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు కేసీరెడ్డి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రాజ్ కేసిరెడ్డిని ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు.  రేపు విచారణకు హాజరు అవుతానని కేసీరెడ్డి ఇప్పటికి సిట్ కు సమాచారం ఇచ్చారు. అయితే ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కేసీరెడ్డి కీలక పాత్ర అని ప్రధానంగా ఆరోపిస్తుంది.

Advertisement

Also Read: Apsrtc Tirumala Darshan: ఆర్టీసీ ద్వారా కూడా తిరుమల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చా? అదెలా?

ఏపీ లిక్కర్ స్కాం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. గతంలోనే రాజ్ కేసీ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు అందుకు అంగీకరించలేదు. తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే రాజ్ కేసీరెడ్డి ఈ రోజు రేపు విచారణకు హాజరు అవుతానని మధ్యాహ్నం సమాచారం కూడా ఇచ్చారు. అంతలోనే కేసి రెడ్డిని ఏపీ సిట్ పోలీస్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.

Advertisement

Also Read: Pawan Kalyan: మొత్తానికి కనికరించిన పవన్ కళ్యాణ్.. ‘ఓజీ’కి మంచి రోజులు వచ్చినట్టే.!

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×