BigTV English

Anjibabu Chittimalla

Senior Sub Editor anjibabuchittimalla@gmail.com

గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బిగ్ టీవీ లైవ్’లో ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, క్రైమ్ వార్తలు రాస్తున్నారు.

Railway Station Redevelopments: జర్మనీ రికార్డ్ బ్రేక్.. రెండేళ్లలో మరో 500 రైల్వే స్టేషన్లకు మహర్దశ: రైల్వే మంత్రి!
Indian Railways: ఏం వాడకమయ్యా.. డ్రోన్లతో రైలు బోగీల క్లీనింగ్, ఎక్కడో కాదు ఇక్కడే!
Nottoway Plantation: వెడ్డింగ్ వెన్యూకు మంటలు.. సంబరాలు చేసుకుంటున్న జనం.. ఎందుకలా?
Cherlapally Railway Station: గాలొస్తే గలగలా.. వానొస్తే లొడలొడా.. ఇదీ.. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన చర్లపల్లి స్టేషన్ దుస్థితి!
IndiGo Non-Stop Flights: ముంబై నుంచి నేరుగా మాంచెస్టర్ కు..  నాన్ స్టాప్ విమాన సర్వీసులు!
Waterfalls in India: తలకోన To దూద్ సాగర్, దేశంలో కనువిందు చేసే జలపాతాలు!
Train Journey for Rs 25: జస్ట్ రూ.25తో దేశమంతా ప్రయాణం, జాగృతి రైలు యాత్ర గురించి మీకు తెలుసా?
Airports in Japan: జపాన్ లో ఆహా అనిపించే అద్భుతమైన ఎయిర్ పోర్టులు, చూస్తే, ఆశ్చర్యపోవడం పక్కా!
Bengaluru Horror: రైల్వే స్టేషన్ సమీపంలో సూట్ కేస్, ఓపెన్ చేసి చూస్తే లేడీ డెడ్ బాడీ.. అసలేం జరిగింది?
Rajdhani Express: రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర.. ఆ రెండు రైళ్లకు తప్పిన ప్రమాదం!

Rajdhani Express: రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర.. ఆ రెండు రైళ్లకు తప్పిన ప్రమాదం!

Indian Railways: భారతీయ రైల్వేలో ప్రమాదాలకు తావులేకుండా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ‘కవచ్’ లాంటి వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చారు. టెక్నికల్ గా ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, కొంతమంది దుండగులు రైళ్లు పట్టాలు తప్పేలా కుట్రలకు తెగబడుతున్నారు. కొన్ని చోట్ల  పట్టాలు తప్పేలా బోల్టులు తొలగిస్తే, మరికొందరు పట్టాల మీద ఇనుప కడ్డీలు, గ్యాస్ సిలిండర్లు, ఇసుక పోస్తున్నారు. తాజాగా రెండు రైళ్లు పట్టాలు తప్పేలా దుండగులు కుట్ర చేశారు. లోకో పైలెట్లు అప్రమత్తం కావడంతో […]

Vande Bharat Express: తిరుపతికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఏపీలోని ఆ నగరం నుంచి వందేభారత్!
Vande Bharat Train: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైలు ఇదే, ఏ రూట్ లో నడుస్తుందంటే?
Railway Stations: ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు ప్రారంభం, ఎప్పుడో తెలుసా?

Railway Stations: ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు ప్రారంభం, ఎప్పుడో తెలుసా?

Indian Railways: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అత్యాధునిక సదుపాయతో అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో పలు రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నారు. కేంద్రం నిధులతో తాజాగా నిర్మించిన బేగంపేట, కరీంనగర్ రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22న దేశవ్యాప్తంగా ABSS కింద పునర్నిర్మించిన 102 రైల్వే స్టేషన్లను వర్చువల్ మోడ్‌లో ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని […]

Most Expensive Lifestyle: ఈ ఒక్కడికే 1700 గదుల భవనం.. ఖరీదైన 600 రోల్స్ రాయిస్ కార్లు.. అంత సంపాదన ఎలా?
Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే 10 శాతం రాయితీ, ఎప్పటి నుంచంటే?

Big Stories

×