E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Uttam Kumar Reddy: భూసేకరణకు రూ. 5000 కోట్లు.. పాలమూరు-రంగారెడ్డికి 30 నెలల గడువు..  అధికారులకు మంత్రుల ఆదేశం

Uttam Kumar Reddy: భూసేకరణకు రూ. 5000 కోట్లు.. పాలమూరు-రంగారెడ్డికి 30 నెలల గడువు.. అధికారులకు మంత్రుల ఆదేశం

Uttam Kumar Reddy: దక్షిణ తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాబోయే 30 నెలల వ్యవధిలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అలాగే 2027 మార్చి నాటికి కల్వకుర్తి, […]

Mamata vs Modi: రాష్ట్రపతి నిలబడి ఉంటే.. మోదీ కూర్చున్నారు.. పాత ఫోటోతో మమత కౌంటర్
Hyderabad Drug Bust: రియల్ లైఫ్ వాల్టర్ వైట్..  ఆగ్రాలో కెమిస్ట్రీ లెక్చరర్ డ్రగ్స్ అడ్డాపై తెలంగాణ పోలీసుల దాడి!
Nishant Kumar JDU: బిహార్ రాజకీయాల్లో కొత్త వారసుడు.. తండ్రి బాటలో నిశాంత్ కుమార్.
Lake Shore Mall: కూకట్‌పల్లి లేక్ షేర్ మాల్‌లో అపశృతి.. సందర్శకులపై పడ్డ సీలింగ్ బోర్డులు..
Uttam Kumar Reddy: పాలమూరు ప్రాజెక్టులకు డెడ్ లైన్.. 2028 డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Tirupati DMart fraud: కేజీ పప్పుకు రూ.2899 బిల్లేసిన డిమార్ట్.. ఎఫ్‌సీఐ మాజీ సభ్యుడికి చేదు అనుభవం
CM Convoy Accident: ఘోర ప్రమాదం..  సీఎం కాన్వాయ్ వ్యాన్ ఢీకొని.. యువకుడు మృతి
Lottery Winner Missing: ఆ అదృష్టవంతుడు ఎక్కడ?.. 30 లక్షల లాటరీ విజేత కోసం నిర్వాహకుల తిప్పలు!
US limiting India market: చైనాలా భారత్‌ను ఎదగనివ్వం.. మ‌రోసారి ఆ త‌ప్పు చేయం అంటూ అమెరికా డిప్యూటీ సెక్రటరీ కీల‌క వ్యాఖ్య‌లు
KA Paul: ఇరాన్ ప్రత్యేక ప్రతినిధి అయతోలాతో కేఏ పాల్ భేటీ.. కాల్పుల విరమణకు పిలుపు

KA Paul: ఇరాన్ ప్రత్యేక ప్రతినిధి అయతోలాతో కేఏ పాల్ భేటీ.. కాల్పుల విరమణకు పిలుపు

KA Paul: ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్రరాజ్యాలు కూడా ఈ ఘర్షణలో భాగస్వాములవుతుండటంతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. చమురు సరఫరా నిలిచిపోయి ధరలు పెరుగుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ స్థాయిలో రాయబారాలు జరుగుతున్నాయి. మానవత్వానికి ముప్పు పొంచి ఉన్న ఈ తరుణంలో యుద్ధాన్ని ఆపడానికి అన్ని పక్షాలు తక్షణమే చర్చలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ […]

Rahul Gandhi: అమెరికా వర్సెస్ చైనా-రష్యా.. ఇది ప్రపంచ యుద్ధానికి సంకేతమా? రాహుల్ గాంధీ ఏమ‌న్నారంటే!
Dangerous Train Stunts: మీ రీల్స్ ప్రాణం తీస్తాయ్ జాగ్రత్త..  సోషల్ మీడియా స్టంట్లపై సీపీ సజ్జనార్ సీరియస్ హెచ్చరిక
Uttam Kumar Reddy: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష.. ఎప్పుడంటే?

Uttam Kumar Reddy: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష.. ఎప్పుడంటే?

Uttam Kumar Reddy: తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 8వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం జరగనుంది. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్టుల వారీగా ఉన్న సాంకేతిక, క్షేత్రస్థాయి […]

Road Accidents: తెలంగాణలో మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి

Big Stories

Advertisement
×