E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Uttam Kumar Reddy: పోలవరం – నల్లమల సాగర్ లింక్‌కు అనుమతులు ఇవ్వొద్దు..  పెండింగ్ బకాయిలు విడుదల చేయండి..కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
Top 20 News Today: ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ.. తెలంగాణలో వణుకుతున్న జనం
CM Chandrababu Naidu: విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సీఎం ఫోకస్.. 2032 నాటికి 135 బిలియన్ డాలర్లే లక్ష్యం

CM Chandrababu Naidu: విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సీఎం ఫోకస్.. 2032 నాటికి 135 బిలియన్ డాలర్లే లక్ష్యం

Advertisement CM Chandrababu Naidu: ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అత్యంత కీలకమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా గురువారం సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలోని పలు కీలక ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడంతో పాటు, ‘విశాఖ ఎకనామిక్ రీజియన్‌’ (VER) అభివృద్ధిపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేసిన సీఎం.. నిర్మాణ దశలో […]

Cognizant Vizag: విశాఖ ఇక విశ్వనగరం.. కాగ్నిజెంట్ రాక చారిత్రక మైలురాయి: మంత్రి లోకేష్
Germany Telangana Relations: జర్మనీతో దోస్తీ.. ఐటీ, ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో కలిసి పనిచేద్దాం: డిప్యూటీ సీఎం భట్టి

Germany Telangana Relations: జర్మనీతో దోస్తీ.. ఐటీ, ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో కలిసి పనిచేద్దాం: డిప్యూటీ సీఎం భట్టి

Advertisement Germany Telangana Relations: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు జర్మనీ ఆసక్తి కనబరుస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో జర్మనీ పార్లమెంటు బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడుల అవకాశాలపై కీలక చర్చలు జరిగాయి. జర్మనీతో భారత్‌కు సుదీర్ఘ స్నేహబంధం ఉందని గుర్తుచేసిన డిప్యూటీ సీఎం భట్టి.. తెలంగాణలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో […]

Murder Over Water: నీటి కోసం నెత్తుటి ఏరు.. గుంతకల్లులో దారుణం, వేట కొడవలితో వ్యక్తి హత్య
Telangana Jagruthi: పంచాయతీ పోరులో ‘తెలంగాణ జాగృతి’ జోరు.. నిజామాబాద్‌లో కవిత మార్క్
Top 20 News Today: తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోడీ సీరియస్.. సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు
Sarpanch Election Results: సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులిద్దరికి సమాన ఓట్లు.. మరోచోట ఒక్క ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థి

Sarpanch Election Results: సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులిద్దరికి సమాన ఓట్లు.. మరోచోట ఒక్క ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థి

Advertisement Sarpanch Election Results: తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలు నరాల తెగే ఉత్కంఠను రేపుతున్నాయి. పలు గ్రామాల్లో అభ్యర్థుల జాతకాలు చివరి నిమిషం వరకు దోబూచులాడాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో కొన్నిచోట్ల ఒక్క ఓటు అభ్యర్థి తలరాతను మార్చేయగా, మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రావడంతో ‘లక్’ (టాస్) విజేతను నిర్ణయించింది. జనగామ, కుమురం భీమ్ జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటనలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో […]

Top 20 News Today: ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు భారీ భద్రత.. జనసేన ఆఫీస్‌లో మందు పార్టీ కలకలం
Top 20 News Today: పంచాయతీ పోలింగ్‌లో కాంగ్రెస్ జోరు.. మాచర్ల కోర్టులో పిన్నెల్లి లొంగుబాటు
Top 20 News Today: తెలంగాణ పంచాయతీ పోలింగ్ ఉద్రిక్తతలు.. ఏపీలో పొలిటికల్ హీట్
Panchayat Elections Live Updates: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. మొదలైన కౌంటింగ్
Top 20 News Today: కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి నిప్పు.. ఎన్నికల దావత్‌లో కత్తులతో దాడి.. తమ్ముడిపై అన్న ఘాతుకం
CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. ముంబై, కోల్‌కతాకు అరటి ఎగుమతులు.. పత్తి రైతులకు సీఎం భరోసా!

CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. ముంబై, కోల్‌కతాకు అరటి ఎగుమతులు.. పత్తి రైతులకు సీఎం భరోసా!

Advertisement CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని అరటి, పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమలో దాదాపు 40 వేల హెక్టార్లలో సాగవుతున్న అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక మార్కెట్లతో […]

×