E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Ponguleti Srinivas Reddy: హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి
Congress vs BRS: పేదల కోసం పురుగుల మందు డబ్బాతో కూర్చుంటా.. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్

Congress vs BRS: పేదల కోసం పురుగుల మందు డబ్బాతో కూర్చుంటా.. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్

Advertisement Congress vs BRS: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నరేవల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రాజేష్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఆయన బీఆర్ఎస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు, సర్పంచ్ అభ్యర్థులకు పాడి కౌశిక్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని అనిరుధ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం బీఆర్ఎస్ అభ్యర్థులు చేతిలో పురుగుల […]

Revanth Reddy: రేవంత్ నాయకత్వానికి జనం జై.. పల్లె పోరులో కాంగ్రెస్ హవా!

Revanth Reddy: రేవంత్ నాయకత్వానికి జనం జై.. పల్లె పోరులో కాంగ్రెస్ హవా!

Advertisement Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ‌కత్వం, కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కానికి గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు అద్దంప‌డుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక‌టి, రెండు జిల్లాలు మిన‌హా మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. బీఆర్ఎస్‌, బీజేపీల‌కు అనుకూలంగా ఉంటాయని భావించిన జిల్లాల్లో సైతం కాంగ్రెస్ స‌త్తాచాటింది. ఆదిలాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ బ‌ల‌ప‌రిచిన మెజారిటీ అభ్య‌ర్థులు గెలుపొందారు. విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన […]

YSRCP: ప్రైవేటీకరణపై ప్రజాాగ్రహం.. తాడేపల్లికి చేరిన ‘కోటి సంతకాలు’, పార్లమెంట్‌లోనూ వైసీపీ పోరు

YSRCP: ప్రైవేటీకరణపై ప్రజాాగ్రహం.. తాడేపల్లికి చేరిన ‘కోటి సంతకాలు’, పార్లమెంట్‌లోనూ వైసీపీ పోరు

Advertisement YSRCP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ బృహత్తర కార్యక్రమంలో సేకరించిన కోట్లాది సంతకాల పత్రాలను మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందన ప్రభుత్వ నిర్ణయంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని పార్టీ వర్గాలు […]

Nara Lokesh: ఏపీలో నైపుణ్య గణనకు సహకరించండి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో నారా లోకేష్ భేటీ

Nara Lokesh: ఏపీలో నైపుణ్య గణనకు సహకరించండి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో నారా లోకేష్ భేటీ

Advertisement Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘నైపుణ్య గణన’ (Skill Census) కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు. […]

KTR: ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే బీఆర్ఎస్‌కు పట్టం.. సర్పంచ్‌లకు అండగా లీగల్ సెల్: కేటీఆర్
Krishna River Pollution: బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. కృష్ణానది కాలుష్యంపై మంత్రి ఉత్తమ్ సీరియస్.. విచారణకు ఆదేశం

Krishna River Pollution: బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. కృష్ణానది కాలుష్యంపై మంత్రి ఉత్తమ్ సీరియస్.. విచారణకు ఆదేశం

Advertisement Krishna River Pollution: జిల్లాలోని మఠంపల్లి మండలంలో పవిత్ర కృష్ణానది కలుషితమైన ఘటనపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నదీ జలాలు రసాయనాలతో నిండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరుపై ‘బిగ్ టీవీ’ ప్రసారం చేసిన కథనానికి మంత్రి తక్షణమే స్పందించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆయన, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలను నదిలో […]

Telangana Panchayat Elections: గెలుపు మత్తులో వీరంగం.. ప్రత్యర్థులపై ట్రాక్టర్‌తో దాడి..  సొంతూరులో ఝాన్సీరెడ్డికి షాక్ ఇచ్చిన రెబల్స్

Telangana Panchayat Elections: గెలుపు మత్తులో వీరంగం.. ప్రత్యర్థులపై ట్రాక్టర్‌తో దాడి.. సొంతూరులో ఝాన్సీరెడ్డికి షాక్ ఇచ్చిన రెబల్స్

Advertisement Telangana Panchayat Elections: కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం సీమారిపెట్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గెలుపు మత్తులో విజేత వర్గీయులు ప్రత్యర్థులపై దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సీమారిపెట్‌ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కుర్మా పాపయ్య విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన అనంతరం పాపయ్య వర్గీయులు, ఓడిపోయిన ప్రత్యర్థి రాజు ఇంటిపైకి ట్రాక్టర్‌తో వెళ్లి వీరంగం సృష్టించారు. “మా మీదే పోటీ చేస్తారా” […]

Top 20 News Today: ఉపాధి హామీ చట్టం రద్దు? కేంద్రం కొత్త చట్టం యోచన.. కోటి సంతకాలతో వైసీపీ పోరు.. 
GHMC Ward Delimitation: ప్రజల కోసమే వార్డుల పునర్విభజన.. పాలన వికేంద్రీకరణే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

GHMC Ward Delimitation: ప్రజల కోసమే వార్డుల పునర్విభజన.. పాలన వికేంద్రీకరణే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Advertisement GHMC Ward Delimitation: హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ (వార్డుల పునర్విభజన) ప్రక్రియను చేపట్టామని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ప్రజలకు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉండేలా, పూర్తిగా శాస్త్రీయంగా జరుగుతోందని, దీనివల్ల నగరంలోని ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. వార్డుల పునర్విభజన ద్వారా పాలన వికేంద్రీకరణ జరిగి, కార్పొరేటర్లు ప్రజా సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించగలుగుతారని […]

Top 20 News Today: ఓటు హక్కుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, క్రికెటర్ దీపికకు పవన్ సాయం
Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్‌కు జీఐ ట్యాగ్
Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్‌కు జీఐ ట్యాగ్
Ponnam Prabhakar: బీజేపీకి అనుబంధ సంఘంగా ఈసీ.. అధికారం కోసమే రాముడి జపం: మంత్రి పొన్నం
Top 20 News Today: సంక్రాంతి రైళ్ల నుంచి పంచాయతీ పోరులో ఘర్షణల వరకు..
×