E-Paper
Advertisement
Nizamabad Politics: నిజామాబాద్ జిల్లా బాన్సువాడను మై చోడీధీయ.. అంటున్న మాజీ ఎంఎల్ఏ..?
Real Estate Fraud: రూ.210 కోట్ల అప్పుతో దేశం విడిచి జంప్ అయిన బడా రియల్టర్..!
Bhu Bharati: ధరణి తెచ్చిన భూ భారతికి కష్టాలు.. పరిష్కారాలకంటే సమస్యలే ఎక్కువ..!
Minister Ponguleti: వెలుగుమెట్ల‌లో పేదలకు ఇండ్లు ఇచ్చేబాద్యత నాది: మంత్రి పొంగులేటి..!

Minister Ponguleti: వెలుగుమెట్ల‌లో పేదలకు ఇండ్లు ఇచ్చేబాద్యత నాది: మంత్రి పొంగులేటి..!

Minister Ponguleti: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పార్ల‌మెంటు, ఉప ఎన్నిక‌లు, పంచాయితీరాజ్, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప‌ట్టం క‌ట్ట‌డాన్ని జీర్ణించుకోలేక ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌భుత్వంపై విష‌ప్ర‌చారం చేస్తున్నార‌ని, దీనికి మ‌రోవైపు బిజేపీ నేత‌లు వంత‌పాడుతున్నార‌ని మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, వివేక్ వెంక‌ట స్వామి ఆరోపించారు. గురువారం స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎంపీ బ‌ల‌రాం నాయిక్‌, రామ స‌హాయం ర‌ఘుమారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేంద‌ర్ […]

PM Rahat Scheme: పీఎం రహత్ పథకంలో చేరడానికి మేము సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్
Fake Eye Hospital: నల్గోండలో ఫేక్ కంటి డాక్టర్లు కలకలం.. అరెస్ట్ చేసిన పోలీసులు
Minister Ponguleti: ప్రభుత్వ అద్దె భవనాలకు త్వరలోనే చెక్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Minister Ponguleti: ప్రభుత్వ అద్దె భవనాలకు త్వరలోనే చెక్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Minister Ponguleti: ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్ , ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్ కార్యాలయాలు, 5 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు.అలాగే రెండ‌వ విడ‌త‌లో శిధిలావ‌స్ధ‌లో ఉన్న 170 ఆర్డీవో, త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల‌ను నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే […]

Parking Problem: మేడ్చల్లో పార్కింగ్ సమస్యతో జనాలు గగ్గోలు.. పట్టించుకోని అధికారులు
MLA Rajesh Reddy: నాగర్‌కర్నూల్ అభివృద్ధిలో పాలకవర్గ పాత్ర క్రియాశీలకం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
Gold Theft Case: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళ.. 9.5 తులాల బంగారంతో జంప్..!
PCC Internal Report: కాంగ్రెస్‌లో కలిసిరాని యువ ఎమ్మెల్యేల నాయకత్వం.. తలకిందులైన పీసీసీ టార్గెట్ ఫలితాలు..?
Donald Trump: ఇక నేను ఎక్కువకాలం బతకనంటూ.. డోనాల్డ్ ట్రంప్ ఎమోషనల్..!
HYDRAA: ఒక సారి ఫిక్స్ చేస్తే ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి మార్పులుండవు: కమిషనర్ రంగనాథ్

HYDRAA: ఒక సారి ఫిక్స్ చేస్తే ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి మార్పులుండవు: కమిషనర్ రంగనాథ్

HYDRAA: సున్నం చెరువుతో పాటు ఇత‌ర చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టీఎల్) ప‌రిధి ఒక్క‌సారి ఫిక్స్ అయితే వాటిలో ఎలాంటి మార్పులుండవని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిని 2014లోనే నిర్ణ‌యించార‌ని, ఆ మేర‌కే అక్క‌డ అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని వివరించారు. సున్నం చెరువు వ‌ద్ద కొంద‌రికి ల‌బ్ధి చేకూర్చాల‌ని 5 ఎక‌రాల వ‌ర‌కు మిన‌హాయించి ఎఫ్‌టీఎల్ హ‌ద్దుల‌ను హైడ్రా నిర్ధారిస్తోంద‌ని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు(MLA […]

Kodanda Reddy: పదవి కోసం నేను ఢిల్లీకి వెళ్లను.. నా పనితీరు సీఎం, పీసీసీలకు తెలుసు..?
TG Tourism Department: పర్యాటక శాఖలో చక్రం తిప్పేందుకు ఓ అధికారి విశ్వప్రయత్నం.. చెక్ పెట్టిన మంత్రి..?

Big Stories

Advertisement
×