E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

BRS Party: కాంట్రవర్సీలపై గులాబీ దృష్టి..  అధికార పక్షంకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని వ్యూహం?

BRS Party: కాంట్రవర్సీలపై గులాబీ దృష్టి.. అధికార పక్షంకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని వ్యూహం?

BRS Party: గులాబీ అధిష్టానం పార్టీలోని కాంట్రావర్సీ నేతలపై దృష్టిసారించింది. ఎవరెవరు తరచూగా వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు..వారితో పార్టీకి జరుగుతున్న నష్టంపై ఆరా తీస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందనుకున్న తరుణంలో వివాదాలకు కారణమవుతున్న వారిని పక్కను పెట్టేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే అలాంటి నేతలను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. పార్టీ నేతలపై అధిష్టానం దృష్టి ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. రాబోయే […]

Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

Congress Party: స్వేచ్ఛ, బ్యూరో:  కాంగ్రెస్ పార్టీలోని పదవులు ఏప్రిల్ నెలలోపే పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది.ఈ మేరకు పదవులు ప్రాసెస్‌ స్పీడప్ అయింది. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులను కూడా ఈ సారి ప్రకటించాలని ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగానే తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్..ఎమ్మెల్యేలు, డీసీసీల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. ఫ్రంటల్ వింగ్ ఆర్గనైజేషన్స్ లో ఎవరిని నియమించాలి? ప్రభుత్వ నామినేటెడ్ […]

International Schools: తెలంగాణలో బ్రిటన్ స్కూల్స్.. హైదరాబాద్‌లో 13 ప్రఖ్యాత యూకే క్యాంపస్‌లు

International Schools: తెలంగాణలో బ్రిటన్ స్కూల్స్.. హైదరాబాద్‌లో 13 ప్రఖ్యాత యూకే క్యాంపస్‌లు

International Schools: స్వేచ్ఛ, బ్యూరో : తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ విద్యా సంస్థలకు ప్రధాన చిరునామాగా మారుతోంది. హైదరాబాద్ విద్యా హబ్‌గా మరో అంతర్జాతీయ మైలురాయిని చేరుకోనుంది. నగరంలోని మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలకు ఆకర్షితులైన బ్రిటన్ విద్యా సంస్థలు ఇక్కడ తమ శాఖలను ప్రారంభించేందుకు క్యూ కడుతున్నాయి. దాదాపు 13 ప్రఖ్యాత బ్రిటన్ పాఠశాలలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అంతర్జాతీయ పాఠశాలల స్థాపనపై యూకే ప్రతినిధులతో ఉన్నత […]

Food Safety Crisis: వరుసగా వెలుగు చూస్తున్న కల్తీ ఆహారపదార్థాలు.. మామూళ్ల మత్తులో జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు?
BC Jathara: బీసీ జన జాగరణ జాతరను విజయవంతం చేయాలి :  మాస్ వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు
Ranga Reddy News: సర్పంన్పల్లి ప్రాజెక్టు నీటితో అక్రమంగా కోట్ల వ్యాపారం.. ప్రమాదాలు జరిగిన పట్టించుకోని అధికారులు
Telangana Govt: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పంటలపై బ్యాంకు రుణాలు పెంచుతూ ప్రభుత్వం  కీలక నిర్ణయం
Fake Seeds: సత్తుపల్లిలో నకిలీ విత్తనాల కలకలం.. వెంకటరమణ సీడ్స్ షాప్ ముందు రైతుల ఆందోళన
CM Revanth Reddy: రేపు సిద్ధిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి
TDP vs Jana Sena: కూటమిలో చీలికలేనా? వివాదాలపై టీడీపీ స్ట్రాంగ్ యాక్షన్.. జనసేన ఎందుకు మౌనం?
Crime News: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!
AP Politics: పవన్‌ను కలిసిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఈ భేటీ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Telangana BJP: బీజేపీలో ఆరడుగుల బుల్లెట్ సీఎం అభ్యర్ధిగా రెడీ అవుతోందా?  ఇంతకు ఆ బుల్లెట్ ఎవరు?
Seethakka: వేసవి తాగునీటి సరఫరాపై.. అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
Jupally Krishna Rao: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

Jupally Krishna Rao: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

Jupally Krishna Rao:  స్వేచ్ఛ, బ్యూరో :  నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని రెండ‌వ భ‌ద్రాద్రిగా పేరుగాంచిన‌ సిర్సనగండ్ల క్షేత్రం శనివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, దేవస్థాన అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మంత్రి జూపల్లి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. Also Read: IRCTC Air Tour Package: మైసూరు To […]

Big Stories

×