E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

Building Rules: భవన నిర్మాణాలకు కొత్త రూల్స్.. 20 అంతస్తులు దాటితే ఈ నిబంధనలు పాటించాల్సిందే!
Dasoju Sravan: ఆరు గ్యారంటీలపై మళ్లీ మోసం.. కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్
Land Resurvey: భూముల వివాదాలకు చెక్.. 373 గ్రామాల్లో రీ సర్వే స్టార్ట్.. డ్రోన్లతో భూముల మ్యాపింగ్!
Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: స్వేచ్ఛ, బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేదని, అలాంటిది మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ప్రభుత్వం, ఇంత భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తుందని నిలదీశారు. మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు అంశంపై టీబీజేపీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఆదివారం నిర్వహించిన చర్చా కార్యక్రమానికి రాంచందర్ రావు […]

Etela Rajender: పేదల భూములు గుంజుకుంటుంటే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వ‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Cyber Fraud Alert:   జరుగుతున్న సైబర్ మోసాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నా కొందరు కేటుగాళ్ల ఉచ్ఛులో చిక్కుకుంటూనే ఉన్నారు. మోసపోయామని గుర్తించిన తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే పుణ్యకాలం ముగుస్తుండటంతో పోగొట్టుకున్న డబ్బులో పది శాతం కూడా వెనక్కి రావటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్​ మరోసారి బడా కంపెనీలను టార్గెట్ గా చేసుకుని ఉచ్చు విసురుతున్నారు. ఆయా కంపెనీల ఎండీ, డైరెక్టర్లు, కీలక స్థానాల్లో ఉన్నవారి ఫోటోలను […]

CM Relief Fund: పాలకుర్తిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.. 323 మందికి రూ.1.18 కోట్ల ఆర్థిక సహాయం
Bandi Sanjay: పేదలకు బఫర్ జోన్లు.. ఓవైసీకి కంఫర్ట్ జోన్లా? కాంగ్రెస్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్!
CPI  Narayana: ఇరాన్‌, ఇజ్రాయిల్ యుద్ధంలు కార్పొరేట్ల లాభాల కోసమే : సిపిఐ నేత నారాయణ

CPI Narayana: ఇరాన్‌, ఇజ్రాయిల్ యుద్ధంలు కార్పొరేట్ల లాభాల కోసమే : సిపిఐ నేత నారాయణ

CPI Narayana:  ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా భయానకమైన మరణాలు సంభవిస్తున్నప్పటికీ, దాన్ని నివారించాలంటూ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి ప్రశ్నార్థకరంగా ఉందన్నారు. విజయవాడలోని దాసరి భవన్‌లో ఆదివారం డాక్టర్ కె. నారాయణ విలేకరుల సమావేశం […]

Andhra Pradesh Politics: టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు.. చంద్రబాబు తీరుపై భూమన కరుణాకర రెడ్డి ఫైర్!
Agriculture Technology: తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం.. ఈ టెక్నాలజీతో రైతులకు భారీ లాభాలు!

Agriculture Technology: తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం.. ఈ టెక్నాలజీతో రైతులకు భారీ లాభాలు!

Agriculture Technology:  ఆధునిక కాలానికి అనుగుణంగా ఆదిలాబాద్ రైతులు అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి.. సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు ఇక్కడి అన్నదాతలు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు పెరుగుతున్న పెట్టుబడులు.. రైతులను వేధిస్తున్న తరుణంలో.. డ్రోన్ టెక్నాలజీ కర్షకులకు ఒక వరంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా డ్రోన్ ద్వారా విత్తనాలు వేసే ప్రయోగాన్ని రైతులు విజయవంతం చేశారు. ఈ సాహసోపేతమైన ప్రయోగానికి శ్రీకారం ఆదిలాబాద్ జిల్లాలో సరికొత్త వ్యవసాయ విప్లవం మొదలైంది. ఇప్పటి వరకు […]

CPI Protest: పేదలకు ఇళ్లు ఇచ్చేవరకు ప్రభుత్వమే ఇంటి అద్దెను చెల్లించాలి.. సిపిఐ నేత గుజ్జుల ఈశ్వరయ్య
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ గందరగోళం.. ఆ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్?

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ గందరగోళం.. ఆ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్?

Telangana BJP: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్‌లతోనే సరిపెట్టేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ప్రతిపక్షం బీజేపీ ప్రజల వాయిస్ వినిపించకపోగా అసెంబ్లీలో గందరగోళానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుండటం విమర్శల పాలవుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా.. ఎమ్మెల్యేలు పార్టీ లైన్‌ను పక్కన పెట్టి, సొంత అజెండాలతో ముందుకు వెళ్తుడటం కాషాయశ్రేణులను గందరగోళానికి గురిచేస్తోందంట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరతామంటున్న బీజేపీకి ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు […]

PM Narendra Modi: త్వరలో తెలంగాణ కు ప్రధాని మోడీ? హైదరాబాద్ లో బహిరంగ సభ కు ప్లాన్!
Telangana Rythu Bima: రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట రూ.5 లక్షల బీమా.. ఎవరికీ వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?

Telangana Rythu Bima: రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట రూ.5 లక్షల బీమా.. ఎవరికీ వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?

Telangana Rythu Bima:  రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపే కాదు.. రైతు దురదృష్టవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది. పట్టదారు పాసుబుక్ ఉన్న రైతులందరికీ సామాజిక భద్రత కల్పిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ‘రైతు బీమా’, ‘రైతు నేస్తం’ […]

Big Stories

×