E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

Telangana Electricity: విద్యుత్ అంతరాయాలకు చెక్.. పోల్ నంబర్లతో లైన్ పర్యవేక్షణ సులభతరం

Telangana Electricity: విద్యుత్ అంతరాయాలకు చెక్.. పోల్ నంబర్లతో లైన్ పర్యవేక్షణ సులభతరం

Telangana Electricity: తెలంగాణ స్వేచ్ఛ బ్యూరో: విద్యుత్ సరఫరాలో అంతరాయాలను అరికట్టడంతో పాటు, క్షేత్రస్థాయిలో సమస్యలను వేగంగా గుర్తించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా అడవులు, రద్దీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్వహణను సులభతరం చేసేందుకు అత్యాధునిక ‘కవర్డ్ కండక్టర్ల’ వినియోగంపై దృష్టి సారించడమే కాకుండా, ప్రతీ స్తంభాన్ని డిజిటల్ మ్యాపింగ్ పరిధిలోకి తీసుకువచ్చింది. గతంలో ఎక్కడైనా విద్యుత్ […]

GHMC: ఈ- వేస్ట్ సేకరణకు స్పెషల్ కౌంటర్లు.. బయో వేస్ట్ సేకరణకు త్వరలో స్పషల్ డ్రైవ్!

GHMC: ఈ- వేస్ట్ సేకరణకు స్పెషల్ కౌంటర్లు.. బయో వేస్ట్ సేకరణకు త్వరలో స్పషల్ డ్రైవ్!

GHMC:  తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో: పర్యావరణం, మానవాళికి ముప్పు కల్గించే ఈ-వేస్ట్ పై జీహెచ్ఎంసీ స్పషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పాత కంప్యూటర్లు, మోనిటర్లు, ఏసీలు, తదితర ఎలక్ట్రానిక్ వేస్టేజీతో ముప్పుు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ ఇదివరకే ఈ-వేస్ట్ రహిత గ్రేటర్ హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ వేస్ట్ ను సేకరించింది. గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ- వేస్ట్ భారీగా వస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించేందుకు, […]

US Iran War: రష్యా, చైనాలకు ఇరాన్‌పై ఎందుకంత ప్రేమ? ఇరాన్‌తో ఈ రెండు దేశాలకు వచ్చే లాభాలేంటి?
CM Revanth Reddy: తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Panchayat Raj: పంచాయతీ రాజ్‌లో కదలని ఫైళ్లు.. ఇన్‌ఛార్జుల పాలనలో కీలక నిర్ణయాలకు బ్రేక్!
Seethakka: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి సీతక్క

Seethakka: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి సీతక్క

Seethakka:  తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో : రాష్ట్రంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల పాత్రను బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సచివాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై  సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ వినియోగం, వచ్చే ఏడాది […]

Karimnagar Congress: రాహుల్ గాంధీ వార్నింగ్ వెనుక అసలు రహస్యం: ఆ నలుగురు నేతలపై వేటు ఖాయమేనా?
Nizamabad Police: అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్
Medchal News: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..  రూ.5 లక్షల పరిహారం
Ponguleti Srinivasa Reddy: ప్రభుత్వ ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి : కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిశ నిర్దేశం

Ponguleti Srinivasa Reddy: ప్రభుత్వ ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి : కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిశ నిర్దేశం

Ponguleti Srinivasa Reddy:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ తదితర జిల్లా కలెక్టర్లు మంగళవారం నాడు సచివాలయంలో […]

Warangal News: కాళీ ట్రాక్టర్లకు కేసుల బెదిరింపులా? పట్టుకున్నారు సరే.. కానీ కేసులు ఎక్కడ?

Warangal News: కాళీ ట్రాక్టర్లకు కేసుల బెదిరింపులా? పట్టుకున్నారు సరే.. కానీ కేసులు ఎక్కడ?

Warangal News:  వర్ధన్నపేట మండలంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యల పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజలు, ట్రాక్టర్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడం అవసరమేనన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, అమాయకులపై అనుమానాల ముసుగులో చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న కాలి ట్రాక్టర్లను సైతం నిలిపివేసి ఇసుక రవాణాగా భావిస్తూ స్టేషన్‌కు తరలిస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కత్రియాల […]

Khammam News: భూదాన్ లాండ్ ఎవరికి పంచారు? ఎవరిది నిర్లక్ష్యం? పాలకులదా? పౌరసమాజానిదా?

Khammam News: భూదాన్ లాండ్ ఎవరికి పంచారు? ఎవరిది నిర్లక్ష్యం? పాలకులదా? పౌరసమాజానిదా?

Khammam News: దశాబ్దం తర్వాత దిద్దుబాటు చర్యలుమెదలయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం సమగ్రంగా సర్వే చేపట్టారు. కానీ ఇంతకాలం జాప్యానికి ఎవరిదీ నిర్లక్ష్యం. పాలకులదా? పౌరసమాజానిదా? అమాయకుల ఉసురు తీసిందెవరు? పేదల కోట్లాది కాయకష్టం మట్టిపాలైంది. అక్రమణల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు . జిల్లా యంత్రాంగానికి తెలియకుండానే 10 ఏళ్ళు గడిచాయా? అనే ప్రశ్నలు ఒకవైపు మరోవైపు పేదలకు అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు ఆందోళనల పేరిటహోరెత్తిస్తున్నారు .ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) జోక్యం […]

Congress Plans: ఆపరేషన్ పీఎం పీఠం.. రాహుల్ గాంధీ కోసం తెలంగాణ నుంచి యాక్షన్ ప్లాన్
Rahul Gandhi: జిల్లా అధ్యక్షులే కీలకం? డీసీసీలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన
GHMC Property Tax: త్వరలో యూనిఫాం ట్యాక్స్.. మూడు కార్పొరేషన్లలో ఒకే పన్ను విధానం?

Big Stories

×