E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

Chamala Kiran Kumar Reddy: ఫిరాయింపుల చరిత్ర మీ నాయన సృష్టించిందే..  కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్
Harish Rao: ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తుతా : మాజీ మంత్రి హరీశ్ రావు
BRS And BJP Alliance: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉందా?
Kavitha Vs KTR: వెలుగుమట్ల ఇష్యూలో  కవిత హైలెట్…కేటీఆర్ సోషల్ మీడియాకే పరిమితమా?
Thummala Nageswara Rao: ప్రతి నెలా 2లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించాలి.. జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ
GHMC property tax: ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై జీహెచ్ఎంసీ ఫోకస్.. 200 మందికి రెడ్ నోటీసులు
Commissioner Srujana: ఏడాదిలో  ఫ్లై ఓవర్లు పూర్తి కావాలి.. హెచ్ సిటీ పనులకు సైబరాబాద్ కమిషనర్ సృజన డెడ్ లైన్
Collector Anurag Jayanthi:  రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ధాన్యం కొనుగోలు చేపట్టాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
Supreme Court: బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కోర్టులో షాక్​.. ఆ వ్యవహారంలో స్పీకర్​ నిర్ణయమే ఫైనల్​

Supreme Court: బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కోర్టులో షాక్​.. ఆ వ్యవహారంలో స్పీకర్​ నిర్ణయమే ఫైనల్​

Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కోర్టులో షాక్​ తగిలింది. దీంట్లో స్పీకర్​ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ముగిస్తున్నట్టుగా పేర్కొంది. క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ బీ ఫాంపై నెగ్గిన పదిమంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారని పేర్కొంటూ వారిపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి వేర్వేరుగా […]

Gaddam Prasad Kumar: పార్టీలకు అతీతంగా పని చేయాల్సిన బాధ్యత సర్పంచులదే :  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
US Military intelligence: 300 పైగా శాటిలైట్లు.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రతి క్షణం రికార్డ్
Adulterated milk: తూర్పు గోదావరిలో  కల్తీ పాలు కలకలం.. 13 చేరిన మృతుల సంఖ్య
Mangalhat Police: మంగళ్‌హాట్ పోలీసుల ఆకస్మిక దాడి..  కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
Seethakka: ఫిరాయింపులకు పురుడు పోసిందే బీఆర్ఎస్.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
Ramchander Rao: రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు జరగలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడం, అవమానించడమే అవుతుందని బీజేపీ రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరగడం, మరోవైపు రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. స్పీకర్ ది ప్రజా వ్యతిరేక తీర్పు అని […]

Big Stories

×