E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

Jupally Krishna Rao: రైతులకు న్యాయమైన ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు
MP Vaddiraju: పాల్వంచ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ వద్దిరాజు  ప్రత్యేక పూజలు
Prashant Kini: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గ్రహాల ప్రభావం? ప్రశాంత్ జోస్యం చెబితే కచ్చితంగా జరుగుతోందా?

Prashant Kini: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గ్రహాల ప్రభావం? ప్రశాంత్ జోస్యం చెబితే కచ్చితంగా జరుగుతోందా?

Prashant Kini:  ఎస్.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, దాని తర్వాత ఇండియాలో నెలకొన్న పరిణామాలు చూశాక.. అతా ఆశ్చర్యపోతున్నారు. కచ్చితమైన అంచనాలతో ప్రశాంత్ కిని సంచలనం సృష్టిస్తున్నారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు జోస్యం చెప్పడం వేరు, కానీ.. ఏ ఆధారాలు లేనప్పుడే.. భవిష్యత్‌ని అంచనా వేయడం వేరు. సరిగ్గా.. ఇదే పాయింట్ దగ్గర ప్రశాంత్ పాపులర్ అయ్యారు. ప్రముఖ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజర్ ప్రశాంత్ కిని కేవలం సాధారణ జ్యోతిష్యుడు మాత్రమే కాదు. ప్రముఖ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజర్. మార్కెట్ అనలిస్ట్. […]

Kadiri Politics:  కదిరిలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం.. కందికుంట vs విష్ణువర్ధన్.. కదిరిలో పొలిటికల్ వార్!
Nizamabad Politics: నిజామాబాద్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. సంజయ్ యాక్టివ్… అరవింద్‌కు టెన్షన్?
CM Revanth Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్యల వివాహ మహోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు గద్వాలలో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే హెలిపాడ్ నుంచి కళ్యాణ వేదిక వద్దకు చేరుకునే మార్గంలో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఒంటి […]

Medchal News: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి సిఐటియు వినతి
Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ట్విస్ట్.. సుప్రీం కోర్టులో బీఆర్ఎస్‌ పార్టీకి షాక్!
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ట్విస్ట్..  కవితకు చట్టపరమైన కొత్త చిక్కులు?
Medchal News: మేడ్చల్‌లో  ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Ration Rice: జోరుగా అక్రమ రేషన్ దందా? పేదల బియ్యం కర్ణాటకకు.. అధికారుల నిఘా ఎక్కడ?
Data Entry Operators: వీరి సమస్యకు పరిష్కారం లేదా? అయోమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరిస్థితి!
Electricity Charge: విద్యుత్ చార్జీల్లో కొత్త విధానం.. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి నిబంధనల అమలు
Panchayat Funds: గ్రామ పంచాయతీలకు మరో రూ.640 కోట్లు విడుదల చేసిన కేంద్రం
Fellowship Scam: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఫెలోషిప్ స్కాంపై స్పందించిన కేయూ రిజిస్ట్రార్

Fellowship Scam: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఫెలోషిప్ స్కాంపై స్పందించిన కేయూ రిజిస్ట్రార్

Fellowship Scam: స్వేచ్ఛ బ్యూరో, : కాకతీయ యూనివర్సిటీలో ఫెలోషిప్ కుంభకోణంపై చర్యలు తీసుకుంటామని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం  ‘స్వేచ్ఛ’కు తెలిపారు. ఇప్పటి వరకు కేయూ తెలుగు విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న డాక్టర్ మంథని శంకరయ్యపై మాత్రమే తమకు ఫిర్యాదు అందిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై శంకరయ్యకు ఇప్పటికే నోటీసులు అందించామని, త్వరలోనే చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ‘యూనివర్సిటీల్లో ఫెలోషిప్ కుంభకోణం’ పేరిట ‘స్వేచ్ఛ’ పత్రికలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఈనేపథ్యంలో […]

Big Stories

×