E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

CM Revanth Reddy: మూసీపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
Garlic Paste: హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టు.. 1800 కిలోలు స్వాధీనం
Hyderabad Police: అంతర్​ రాష్ట్ర దొంగల అరెస్ట్.. 33.71లక్షల సొత్తు స్వాధీనం
Hyderabad Water Board: జల సంరక్షణలో అందరూ భాగస్వాములవ్వాలి.. బస్తీ బాటలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
Seethakka: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది : మంత్రి సీతక్క

Seethakka: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది : మంత్రి సీతక్క

Seethakka:  తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో: ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు మేము అనేక ప్రతిపాదనలు కేంద్రానికి పంపాము అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ పై రాష్ట్రాల మంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో సీతక్క పాల్గొని మాట్లాడుతూ.. సురక్షితమైన తాగునీరు లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాగునీటి సరఫరా వ్యవస్థలను స్థిరీకరించడం, దీర్ఘకాలం కొనసాగించేలా […]

Gadwal News: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం డబ్బు డిమాండ్..  లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
Hyderabad New Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు చెక్.. రూ.1600 కోట్లతో మరో  కొత్త ఫ్లైఓవర్
Gas Shortage: మెదక్ ఉమ్మడి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ కడుతున్న జనాలు
Gas Shortage: గ్యాస్ కొరతపై యువజన కాంగ్రెస్ వినూత్న నిరసన
Nizamabad Road Accident:  నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్​ బస్సు బోల్తా.. నలుగురు అక్కడికక్కడే మృతి

Nizamabad Road Accident: నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్​ బస్సు బోల్తా.. నలుగురు అక్కడికక్కడే మృతి

Nizamabad Road Accident: నిజామాబాద్ స్వేచ్ఛ, బ్యూరో,  జాతీయ రహదారి 44పై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలో ట్రావెల్స్​ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం గన్నారం శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలోని అకోలాకు వెళ్తుండగా […]

Sandeep Goud: శామీర్‌పేటలో ఘనంగా కాంగ్రెస్ నేత నక్క సందీప్ గౌడ్ జన్మదిన వేడుకలు
SSC Exams: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం.. ఐదు నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ
Minister Vivek Venkataswamy: విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
YSRCP Strategy: 2029 లక్ష్యంగా జగన్ కొత్త స్ట్రాటజీ.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా?
Jana Sena Party: జనసేన ఆవిర్భావ సభ రద్దు చేసుకున్నారా? పవన్ కళ్యాణ్ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి?

Big Stories

×