E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక నిర్ణయం.. డోక్లాం-గాల్వాన్ ఘర్షణల జనరల్‌పై వేటు, ఏం జరిగింది?
ట్రంప్ సర్కార్ కొత్త కసరత్తు.. 90 శాతం భారతీయులపై ప్రభావం, హెచ్-4 ఈఏడీ వర్క్‌పై..

ట్రంప్ సర్కార్ కొత్త కసరత్తు.. 90 శాతం భారతీయులపై ప్రభావం, హెచ్-4 ఈఏడీ వర్క్‌పై..

Trump Govt: వలసదారులపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు స్థానిక అమెరికా వాసులకు మంచిదే. ఉద్యోగాల నిమిత్తం అక్కడికి వెళ్లిన వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ట్రంప్ సర్కార్ ఎప్పుడు ఏలాంటి నిర్ణయాలు తీసుకొస్తుందేమోనని భయంతో బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల భాగస్వాము లకు జారీ చేసే వర్క్ పర్మిట్ హెచ్-4 ఈఏడీను రద్దు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందట. దశాబ్ద కాలంగా అమల్లో ఉన్న ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల […]

టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ..  సొంతగడ్డపై కవిత బల ప్రదర్శనా? తెలంగాణ రాజకీయాల్లో చర్చ

టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ.. సొంతగడ్డపై కవిత బల ప్రదర్శనా? తెలంగాణ రాజకీయాల్లో చర్చ

TRS Panchajanya Sankalpa Sabha: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తలపెట్టిన పాంచజన్య సంకల్ప సభ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సామాజిక న్యాయ అజెండాతో పార్టీని విస్తరించేందుకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. కొత్త పార్టీకి నిజమాబాద్ గడ్డపై సభ సవాళ్లతో కూడుకున్నప్పటికీ, ఆమె రాజకీయ ప్రయాణానికి తొలి పరీక్షగా మారింది.   నిజామాబాద్‌లో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఒక్కోపార్టీ మెల్లగా యాక్టివేట్ అవుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు అడుగులు […]

షాకైన వైసీపీ పెద్దలు.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు, అసలు ఏం జరిగింది?
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గోపిశెట్టి గల్లంతు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు, కంపెనీ ప్రకటన

నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గోపిశెట్టి గల్లంతు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు, కంపెనీ ప్రకటన

Nepal Flash Floods: నేపాల్ వరదల గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజు రోజుకూ నేపాల్‌లో మిస్సింగ్ అయినవారు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ లక్స్ గోపీశెట్టి గల్లంతు అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన నేపాల్ వెళ్లినట్టు సదరు కంపెనీ తెలిపింది. ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది.   నేపాల్ ఆకస్మిక వరదల్లో కొత్త విషయాలు నేపాల్‌లో ప్రకృతి కన్నెర్రపై రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. […]

బంగాళాఖాతంలో అల్పపీడనం,  ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?
ఐఐఎం అహ్మదాబాద్.. ఎంబీఏ విద్యార్థినిపై వేధింపులు, నిందితుడు ఎవడో తెలుసా?

ఐఐఎం అహ్మదాబాద్.. ఎంబీఏ విద్యార్థినిపై వేధింపులు, నిందితుడు ఎవడో తెలుసా?

IIM Ahmedabad: ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్‌లో ఎంబీఏ విద్యార్థిని వేధింపులకు గురైంది. యువతిపై ఫుడ్ డెలివరీ బాయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లో నిందితుడిని అరెస్టు చేశారు. ఇంతకీ ఘటన ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..   ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ విద్యార్థినిపై వేధింపులు ఐఐఎం అహ్మదాబాద్‌ క్యాంపస్ గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో రాణిస్తున్నారు.  అలాంటి క్యాంపస్‌లో […]

అమెరికా టు ఆగ్రా వయా హైదరాబాద్.. నిఖిత హత్య కేసులో చిక్కిన మాజీ ప్రియుడు, యూఎస్‌కు తరలింపు?
వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో 30న ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రోడ్డులో వెళ్లేవారు జాగ్రత్త సుమా!
పరకాల కాక.. సీఎం రేవంత్ ‘ఇంట’ కొండా సురేఖ, రాఖీ సాకుతో రాజకీయ సంధి?
నేపాల్‌కు కూతవేటు దూరంలో.. చైనా సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం, తీవ్రత 5 కు పైగానే
నగరానికి వచ్చేవారికి విజయవాడలో ఆపన్న హస్తం.. ఉచితంగా వసతి ఆపై ఫుడ్ కూడా
తప్పుడు వార్తలొద్దు.. ఇదిగో రుణాల వ్యవహారం, చిట్టా విప్పిన సుభాష్‌చంద్ర
తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు.. ప్రయాణికులు ఫోన్‌ ద్వారా టికెట్‌ తీసుకోవచ్చు, అదెలా సాధ్యం?

తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు.. ప్రయాణికులు ఫోన్‌ ద్వారా టికెట్‌ తీసుకోవచ్చు, అదెలా సాధ్యం?

TSRTC Decision: డిజిటల్‌ సేవలను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. తాజాగా మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు బస్సు ఎక్కే ముందు టికెట్‌ కోసం కండక్టర్‌ గురించి చూడాల్సిన పని లేదు. ప్రయాణికులు స్వయంగా టికెట్‌ తీసుకునే వ్యవస్థను తీసుకురానుంది. అందుకోసం బస్సులో QR కోడ్‌ ఆధారిత సెల్ఫ్‌ టికెటింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.   తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ సేవలు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ సేవలను విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. […]

లోక్‌సభకు ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. గెలుపు ఎవరిది? రేసులో ముందు ఎవరు ఉన్నారు?

లోక్‌సభకు ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. గెలుపు ఎవరిది? రేసులో ముందు ఎవరు ఉన్నారు?

Delhi Politics: దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ప్రధానమంత్రి పదవికి ఎవరు సరైన వ్యక్తి? రాష్ట్రాల్లో రాజకీయ గాలి ఏ వైపు వీస్తోంది? వంటి ప్రశ్నలకు ఇండియా టుడే-సి-వోటర్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో ఆయా ప్రశ్నలకు సమాధానాలు వచ్చేశాయి.   లోక్‌సభకు ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు ఎటువైపు? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచిపోయింది. సీజేపీ ఉద్యమాలు, కేంద్రమంత్రి […]

Big Stories

Advertisement
×