E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Elon Musk slams Canada hospital: కెనడాలో భారతీయుడి మృతిపై ఎలాన్ మస్క్ రియాక్షన్, ఆపై విమర్శలు
Telangana Assembly: కేసీఆర్‌‌తో మాట్లాడిన సీఎం రేవంత్.. అటెండెన్స్ తర్వాత బయటకు! చిక్కిన కేటీఆర్
Lorry fell into a Bolero: ఘోర ప్రమాదం.. డివైడర్‌ని ఢీ కొట్టిన లారీ, ఆ తర్వాత బొలెరోపై పడింది
Rolls-Royce Focus In AP: భారత్‌లో రోల్స్‌ రాయిస్ పెట్టుబడులు.. ఆ కంపెనీ టచ్‌లోకి ఏపీ ప్రభుత్వం!
Telangana Assembly Winter sessions-2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే!

Telangana Assembly Winter sessions-2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే!

Telangana Assembly Winter sessions: తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు హాట్ హాట్‌గా జరగనున్నాయా? కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కౌంటర్ ఇచ్చేందుకు పాలకపక్షం సిద్ధమైందా? అధికార-విపక్షాలు తమతమ అస్త్రాలను రెడీ చేశాయా? కానీ, కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి పరిమితం కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఇప్పటికే మీడియా ముందు […]

Tata-Ernakulam Train Fire: ఎర్నాకుళం రైలు ఘటన.. ప్రత్యక్షసాక్షి కీలక విషయాలు, రాకపోకలకు అంతరాయం
Tata-Ernakulam train fire broke out: ఎర్నాకుళం రైలులో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం, ఒకరు మృతి
Anakapalli News: సంపూర్ణ నారాయణీయం పారాయణ.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

Hyderabad News: జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత పోలీస్ శాఖలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు పోలీస్ కమిషరేట్లలో భారీ ప్రక్షాళన ఉండబోనుంది. మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించనున్నారు. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పునర్విభజన జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. గతంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి అమాంతంగా పెరిగింది. పరిధి పెరగడంతో పోలీసు కమిషనరేట్లలోనూ కీలక మార్పులు జరగనున్నాయి. కొత్తగా […]

Hyderabad News:  సిగాచి యాజమాన్యంపై చర్యలు.. ఆ కంపెనీ సీఈవో అరెస్ట్, ఈ కేసులో మరిన్ని అరెస్టులు

Hyderabad News: సిగాచి యాజమాన్యంపై చర్యలు.. ఆ కంపెనీ సీఈవో అరెస్ట్, ఈ కేసులో మరిన్ని అరెస్టులు

Hyderabad News: సిగాచి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారు సంగారెడ్డి పోలీసులు. ఘటన జరిగి ఆరు నెలలు గడుస్తున్నా, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సిగాచీ సంస్థ సీఈవో అమిత్‌రాజ్‌ సిన్హాను పటాన్‌చెరు పోలీసులు రాత్రి అరెస్ట్‌ చేశారు.  న్యాయస్థానం ఆయనకు రెండువారాలు రిమాండ్‌ విధించింది. సిగాచి యాజమాన్యంపై చర్యలు  తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఒకటి. ఘటన జరిగి ఆరునెలలు గడిచినా యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి […]

Unmarried Couples: సహజీవనం.. పెళ్లికి ముందే గర్భం, అలాంటి వేస్తే ఆ గ్రామంలో శిక్షలు భారీగా

Unmarried Couples: సహజీవనం.. పెళ్లికి ముందే గర్భం, అలాంటి వేస్తే ఆ గ్రామంలో శిక్షలు భారీగా

Unmarried Couples: టెక్ యుగంలో కొన్ని ప్రాంతాల్లో రకరకాల కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. లేటెస్ట్ ట్రెండ్‌తో కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో సహజీవనం, పెళ్లికి ముందే గర్బ దాల్చడం సాధారణంగా మారిపోయాయి.. పోతున్నాయి కూడా. వాటికి తాము దూరమని చెబుతోంది ఆ గ్రామం. తేడా చేస్తే శిక్షలతోపాటు భారీగా జరిమానాలు ఉండనున్నాయి. చైనాలోని ఆ గ్రామం వాటికి దూరం ప్రస్తుత రోజుల్లో చదువుకున్న యువతీయువకులు ఉపాధి కోసం నగరాలకు వలసపోతున్నారు. కొన్నివిషయాల్లో వారు కట్టుబాట్లు దాటుతున్న సందర్భాలు […]

Two Autos Collided: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ.. స్పాట్‌లో ఎనిమిది మంది, ఇంతకీ ఎక్కడ?
Shamshabad AirPort: ఇండిగో ఫ్లైట్‌‌కు లేజర్ లైట్ తాకిడి, పైలట్ ఇబ్బంది, మరోవైపు బాంబు బెదిరింపు
Tirumala News: తిరుమల భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆ మూడు రోజులు కొత్త మార్గదర్శకాలు

Tirumala News: తిరుమల భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆ మూడు రోజులు కొత్త మార్గదర్శకాలు

Tirumala News: తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అయినా భక్తులు తండోపతండాలుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ,  కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 అనగా మంగళవారం నుంచి గురువారం వరకు టోకెన్స్ ఉన్న భక్తులకు దర్శనం కల్పిస్తామని క్లారిటీ ఇచ్చింది. తిరుమల భక్తులకు అలర్ట్ గోవిందా.. గోవిందా.. నామస్మరణతో తిరుమల గిరులు నిత్యం మార్మోగుతున్నాయి. కలియుగ వైకుంఠం శ్రీనివాసుడ్ని ఒక్కసారి దర్శించుకుంటే […]

Tirumala laddu ghee case: తిరుమల కల్తీ లడ్డూ కేసు.. సిట్ ప్రశ్నలకు భూమన షాక్, ఆపై తప్పించుకునే

Big Stories

×