E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Amaravati News: సీఎం చంద్రబాబు గ్లోబెల్స్‌కు టీచర్.. పులివెందుల మాటలను రిపీట్ చేసిన జగన్
Sangareddy News: కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు.. సంగారెడ్డి వ్యవహారం, జూనియర్ ఇంటిపై 50 మంది విద్యార్థులు

Sangareddy News: కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు.. సంగారెడ్డి వ్యవహారం, జూనియర్ ఇంటిపై 50 మంది విద్యార్థులు

Sangareddy News: తెలంగాణలో వరుస ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు పెద్దగా కనిపించని ఈ వ్యవహారం, ఇప్పుడు క్రమంగా రెట్టింపు అయినట్టు కనిపిస్తోంది. గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల వంతైంది. ఇలా ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ వ్యవహారాలు జోరుగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ స్టూడెంట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు సంగారెడ్డిలో […]

Delhi News: వార్తల్లో రేణుకా చౌదరి.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు? మేటర్.. ఆ విషయంపై
Wedding Dinner Fight: చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్-ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?
Hyderabad News: ఇకపై హైదరాబాద్ మహా‌నగరం.. జీహెచ్‌ఎంసీలో అవన్నీ విలీనం,   5 జోన్లుగా ఏర్పాటు

Hyderabad News: ఇకపై హైదరాబాద్ మహా‌నగరం.. జీహెచ్‌ఎంసీలో అవన్నీ విలీనం, 5 జోన్లుగా ఏర్పాటు

Hyderabad News: హైదరాబాద్ సిటీ మహా నగరంగా విస్తరించింది. దేశంలోనే అతి పెద్ద సిటీగా మారింది. 27 మున్సిపాల్టీలు విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి పెరిగింది.  ఒక్కమాటలో చెప్పాలంటే గ్లోబల్ సిటీగా మారిపోయింది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో సిటీ పరిధి 1,800 నుంచి 2,700 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇకపై హైదరాబాద్ మహా‌నగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న […]

Delhi News: ఢిల్లీకి  రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఐదంచెల భద్రత, ప్రధాని మోదీతో రాత్రికి విందు

Delhi News: ఢిల్లీకి రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఐదంచెల భద్రత, ప్రధాని మోదీతో రాత్రికి విందు

Delhi News: దాదాపు నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు వస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీకి రానున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చే ప్రైవేట్‌ డిన్నర్‌కు హాజరుకానున్నారు.  వివిధ అంశాలతో ఇరుదేశాల మధ్య చర్చ జరగనుంది. సాయంత్రం ఢిల్లీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీకి రానున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం గురువారం […]

Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. అర్థరాత్రి కత్తిపోట్ల కలకలం, ఓ వ్యక్తి హత్య
Amaravati News: అమరావతిలో గౌతమ్ అదానీ, సీఎం చంద్రబాబుతో భేటీ, రాత్రివేళ సమావేశం వెనుక?
Delhi News: హస్తినలో బిజీగా సీఎం రేవంత్‌.. మోదీ-రాహుల్‌లతో సమావేశం, సమ్మిట్ రావాలని ఆహ్వానం

Delhi News: హస్తినలో బిజీగా సీఎం రేవంత్‌.. మోదీ-రాహుల్‌లతో సమావేశం, సమ్మిట్ రావాలని ఆహ్వానం

Delhi News: సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది. తక్కువ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ‌తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. డిసెంబర్ 8-9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హాజరుకావాలని ఆహ్వానాలు అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ముగిసిన హస్తిన పర్యటన భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. దగ్గరుండి మంత్రులు-అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం […]

Warangal News: మామ-అల్లుడు కత్తులతో దాడి.. తీవ్రగాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

Warangal News: మామ-అల్లుడు కత్తులతో దాడి.. తీవ్రగాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

Warangal News: ఫ్యామిలీ సమస్యలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. ఫలితంగా లేనిపోని అనర్థాలకు దారి తీస్తుంది. భార్యాభర్తల గొడవల్లోకి మామ ఎంటరయ్యాడు. ఇంకెముంది.. మామ-అల్లుడు కత్తులతో దాడి చేసుకున్నారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌కి తరలించారు సంచలనం రేపిన ఈ ఘటన వరంగల్ సిటీలో వెలుగుచూసింది. వరంగల్‌లో మామ-అల్లుడి మధ్య కత్తులతో ఫైటింగ్ వరంగల్ సిటీలో గత రాత్రి మామ-అల్లుడు కత్తులతో దాడికి పాల్పడ్డారు. హనుమకొండలోని నయీంనగర్‌ ప్రాంతానికి చెందిన అనిల్‌‌రెడ్డి రామన్నపేటకు […]

Amaravati News: రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!

Amaravati News: రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!

Amaravati News: ఏపీ రాజధాని అమరావతిని అధికారికంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమైందిన దీనికి సంబంధించి సవరణ బిల్లును ఈ సమావేశాల్లో తీసుకురానుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడనుంది. రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ ఏపీలో ప్రభుత్వం మారితే రాజధాని అమరావతి […]

Hyderabad News: బాలుడిపై కుక్కలు దాడి ఘటన, సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు
Telangana Politics: పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం.. రంగంలోకి జనసేన,  బర్తరఫ్ చేస్తే బెటర్
Bengaluru Crime: రూటు మారిన సహజీవనం.. పార్టనర్‌ని చంపి, ఆ తర్వాత ఆత్మహత్య, బెంగుళూరులో దారుణం
Rangareddy News: పంచాయతీ పోరు.. ఏకంగా అభ్యర్థి ప్రాణాలే పోయాయ్, ఎక్కడంటే..

Rangareddy News: పంచాయతీ పోరు.. ఏకంగా అభ్యర్థి ప్రాణాలే పోయాయ్, ఎక్కడంటే..

Rangareddy News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు క్రమంగా వేడి రాజుకుంటోంది. విత్ డ్రాలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రత్యర్థుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి పంచాయతీ ఎన్నికలంటే ఆ వేడి మామూలుగా ఉండదు. గ్రామాల్లో అభ్యర్థులు బలాబలాలను ప్రదర్శించుకునేందుకు ప్రయత్నం చేశారు.. చేస్తుంటారు. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. రంగారెడ్డి […]

Big Stories

×